Telugu Desam

పత్రికా ప్రకటనలు

చరిత్రలో నిలిచేలా యువగళం బహిరంగ సభ: అచ్చెన్నాయుడు

ప్రాణాలు తీస్తున్న కలుషిత తాగునీరు గుంటూరులో పరిస్థితి తీవ్రం డయేరియాతో నలుగురు మృతి ఆసుపత్రుల్లో వందలాదిమంది, భయపెడుతున్న కలరా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి...

మరింత సమాచారం
జగన్‌రెడ్డిది పిరికిపంద చర్య

పల్నాడులో గిరిజన మహిళను ట్రాక్టర్‌తో గుద్ది చంపటం దుర్మార్గం టీడీపీ వాళ్లకు నీళ్లెందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేస్తారా జగన్‌ పాలన రాతియుగం కాక మరేంటి?...

మరింత సమాచారం
వైసీపీ తాలిబాన్ల పాలనలో క్రీడాకారులు కూడా పారిపోవాల్సిందే

అమరావతి(చైతన్యరథం): ఎన్నికల ముందు టీడీపీ అభ్యర్థులే లక్ష్యంగా సైకో జగన్‌ కుట్రలు పన్నుతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు...

మరింత సమాచారం
జగన్‌రెడ్డిది పిరికిపంద చర్య

ప్రత్తిపాటి శరత్‌ అరెస్ట్‌ అప్రజాస్వామికం మరో 45 రోజుల్లో నిన్ను తిరిమి కొట్టడం ఖాయం - మండిపడ్డ అచ్చెన్నాయుడు అమరావతి(చైతన్యరథం): రాజకీ యం ప్రత్యర్థుల కుటుంబసభ్యులపౖౖె అక్రమ...

మరింత సమాచారం
ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యే

అమరావతి(చైతన్యరథం): ఎన్నికల వేళ జగన్‌రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మండి పడ్డారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్ర వాదంతో వ్యవస్థలను...

మరింత సమాచారం
దేనికి సిద్ధం.. పారిపోవడానికా?

2024 ఎన్నికల్లో వైసీపీ ఆల్‌ ఔట్‌ ప్రజా వ్యతిరేక సునామీలో కొట్టుకుపోవడం ఖాయం తల్లిని, చెల్లిని తరిమేసినవాడు మహిళా పక్షపాతా? ఓటమి భయంతో అవాకులు, చెవాకులు మండిపడ్డ...

మరింత సమాచారం
దేశం పట్ల అద్వానీ అంకితభావం ఎనలేనది

అమరావతి: దేశ అత్యున్నత పౌరపుర స్కారం ‘భారత రత్న’కు ఎంపికైన మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు...

మరింత సమాచారం
varla ramaiah

అమరావతి: రాజకీయ పార్టీల సభలు, ఇతర కార్యక్రమాలకు అద్దె ప్రాతిపదిక మీద బస్సులు ఇవ్వటంలో ఏపీఎస్‌ ఆర్టీసీ వివక్ష చూపిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య...

మరింత సమాచారం
ఆందోళనలో వైసీపీ నాయకులు

జగన్‌ పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది బలమైన నేతగా ఉన్న ఏలూరిపై దుష్ప్రచారం అభ్యర్థులు లేక గెలవలేమనే భావనలో వైసిపి అధికార అడ్డం పెట్టుకొని సంస్థలపై దాడులు...

మరింత సమాచారం
అగ్రిగోల్డ్‌ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి

అమరావతి: ప్రశాంతమైన విశాఖ నగరాన్ని చెరపట్టిన పాలకులు దానిని సకల నేరాలకు కేంద్రంగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. పాపాల పాలకులు...

మరింత సమాచారం
Page 1 of 10 1 2 10

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist