Telugu Desam

తాజా సంఘటనలు

యువకుల కంటే ఉత్సాహంగా పనిచేస్తున్నారు

అమరావతి(చైతన్యరథం): గత నాలుగు రోజులుగా వరద సహాయక చర్యల్లో నిర్విరామంగా పాల్గొంటున్న సీఎం చంద్రబాబుపై త్రిదండి రామానుజ చిన్నజీయర్‌ స్వామి ప్రశంసలు కురిపించారు. వరద బాధితులను ఆదుకునేందుకు...

మరింత సమాచారం

ఇంటింటికీ అత్యవసర మందుల కిట్ల పంపిణీకి చర్యలు కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల పీహెచ్సీల డాక్టర్లకు అదనంగా 238 మంది డాక్టర్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య...

మరింత సమాచారం
నిలిచిన వరద నీటిని పూర్తిగా తోడించాలి

ఫైరింజన్లతో పారిశుధ్య పనులు ప్రారంభించాలి హోంమంత్రి వంగలపూడి అనిత అయోధ్యనగర్‌లో ముంపు ప్రాంతాల్లో పర్యటన విజయవాడ(చైతన్యరథం): అయోధ్యనగర్‌ 32వ వార్డులో ముంపునకు గురైన ప్రాంతాల్లో హోంమంత్రి వంగలపూడి...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి వినాశనం పర్యవసానం

బుడమేరుకు గండ్లు..నగర ప్రజలకు కడగండ్లు నాటి టీడీపీ ప్రభుత్వంలో డైవర్షన్‌ పనులకు రూ.464 కోట్లు రూ.150 కోట్లతో పనులను కూడా చేయించిన చంద్రబాబు వైసీపీ అధికారంలోకి వచ్చాక...

మరింత సమాచారం
ఫలిస్తున్న మంత్రి లోకేష్‌ కృషి

శరవేగంగా బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు నేటికల్లా పూర్తయ్యేలా యుద్ధప్రాతిపదికన చర్యలు డ్రోన్‌ లైవ్‌ ద్వారా పర్యవేక్షించిన లోకేష్‌ క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల అమరావతి(చైతన్యరథం):...

మరింత సమాచారం

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ విరాళం అందజేశారు. ఇరు రాష్ట్రాలకు రూ. 10 లక్షల చొప్పున...

మరింత సమాచారం
దళితనేతలారా.. ఇంకా ఎంతకాలమీ మౌనముద్ర?

అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితుల నేపథ్యంలో శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం జరగాల్సిన తన పుట్టిన రోజు వేడుకలు రద్దు చేసుకున్నారు. ఈ రోజు నర్సీపట్నం...

మరింత సమాచారం

అమరావతి(చైతన్యరథం): భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన రెండు తెలుగు రాష్ట్రాల ముంపు బాధితులకు సాయం అందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ముందుకు...

మరింత సమాచారం
వైరల్‌ జ్వరంతో ఇబ్బందిపడుతున్న పవన్‌ కళ్యాణ్‌

రూ.6 కోట్లు ఇస్తానని ప్రకటన ముంపునకు గురైన 400 పంచాయతీలకు రూ.4 కోట్లు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి సహాయ...

మరింత సమాచారం
బాధిత కుటుంబాన్నింటికీ ప్రభుత్వ సాయం

విజయవాడ(చైతన్యరథం): ప్రతి వరద బాధితుడికి ఇంటి దగ్గరకే ఆహారం, మంచినీరు, మందులు అందించాలని అధికారులను రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి...

మరింత సమాచారం
Page 429 of 748 1 428 429 430 748

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist