Telugu Desam

ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబుతో భారత్‌ ఫోర్జ్‌ వైస్‌ చైర్మన్‌ భేటీ

రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి షిప్‌ బిల్డింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, పర్యాటక రంగాలపై అమిత్‌ కళ్యాణి ఆసక్తి విశాఖ (చైతన్య రథం): సుదీర్ఘ తీరప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లో నౌకా...

మరింత సమాచారం
2029నాటికి ప్రతి పేదవాడికీ సొంతిల్లు

వచ్చే ఉగాదిన 5.9 లక్షల గృహప్రవేశాలు చేయిస్తాం ఇల్లులేని పేదల గుర్తింపు ప్రక్రియ డిసెంబర్‌ 1నాటికి పూర్తి ఇళ్ల నిర్మాణం నిమిత్తం ముస్లింలకు అదనంగా రూ.50 వేలు...

మరింత సమాచారం
నాడు పరిశ్రమలు పరార్‌!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 2014-19 మధ్య దేశంలో పెట్టుబడులకు, పారిశ్రామికవృద్ధికి చిహ్నంగా నిలిచింది. కానీ 2019-24 మధ్య పరిస్థితులు అందుకు భిన్నం. ఐదేళ్ల వైసీపీ పాలన.. ఆ ప్రతిష్టను...

మరింత సమాచారం
విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు పెట్టుబడుల శకానికి శ్రీకారం

విశాఖపట్నం నగరంలో నవంబర్‌ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రాభివృద్ధిలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి...

మరింత సమాచారం
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పేదలకు అందుబాటులోకి కార్పొరేట్‌ వైద్య సేవలు రెండేళ్లలోనే 1750 మెడికల్‌ సీట్లు లభ్యం ఫీజులు, రిజర్వేషన్లకు ప్రభుత్వ విధానాలే కొనసాగుతాయి జగన్‌ ప్రభుత్వ విధానంకన్నా కూటమి ప్రభుత్వ...

మరింత సమాచారం
నేడు గృహప్రవేశ పండుగ!

రాష్ట్రంలో సామూహికంగా 3 లక్షల గృహ ప్రవేశాలకు శ్రీకారం 17 నెలల్లో ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తోన్న కూటమి అన్నమయ్య జిల్లానుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి...

మరింత సమాచారం
ఉదారంగా ఆదుకోండి

మొంథా తుపానుతో రాష్ట్రానికి రూ.6,384 కోట్ల నష్టం ముందస్తు ప్రణాళికతో ప్రాణ నష్టం జరగకుండా కాపాడాం గత పాలకులు విపత్తు నిధినీ ఖాళీ చేశారు తుపాను నష్టాల...

మరింత సమాచారం
ఆలోచనతో రండి..అవకాశాలు అందుకోండి

పెట్టుబడులకు అనువుగా 175 నియోజకవర్గాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే పారిశ్రామిక పార్కులు ఎంఎస్‌ఎంఈల ద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.10...

మరింత సమాచారం
కార్యకర్తే అధినేత

పార్టీలో ప్రతీ కార్యకర్తకూ న్యాయం జరగాలి అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్‌ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలి నెలాఖరులోగా అన్ని పార్టీ, నామినేటెడ్‌ పదవులూ భర్తీ చేస్తాం ఇంఛార్జ్‌...

మరింత సమాచారం
ఏపీ తలెత్తుకునే ఘట్టం!

దేశంలోనే అతిపెద్ద మల్టీ-లేయర్‌ పీసీబీ తయారీ యూనిట్‌ నాయుడుపేట వద్ద ఏర్పాటు చేయనున్న సిర్మా ూGూ రూ.1,595 కోట్లు పెట్టుబడి, 2,170 అధిక నైపుణ్య ఉద్యోగాలు మంత్రి...

మరింత సమాచారం
Page 101 of 792 1 100 101 102 792

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist