ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతా సభ ఎందుకు నిర్వహిస్తున్నారో అర్ధం కావడంలేదని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అద్యక్షుడు ఉప్పుటూరి బాలగురుస్వామి ప్రశ్నించారు....
మరింత సమాచారంబహుజన ఆత్మగౌరవ సమితి తలపెట్టిన ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ అనే కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్ను, పాంప్లేట్ను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు....
మరింత సమాచారంటిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్డీఎస్ కుడికాల్వ పనులు ప్రారంభిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి వచ్చాక నడకైరవాడి, మాచాపురం గ్రామాల్లో అర్హులైన వారందరికీ ఇళ్లస్థలాలు, ఇళ్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం...
మరింత సమాచారంఎమ్మిగనూరు నియోజకవర్గం ఇబ్రహీంపురంలో అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మిర్చి...
మరింత సమాచారంవెదురుకుప్పం మండలం జక్కిదోన పంచాయతీ , జక్కిదోన గ్రామంలో ‘ఇదేమి కర్మ మన రాష్ట్రానికి’’ కార్యక్రమాన్ని నిర్వహించారు. టిడిపి మండల అధ్యక్షుడు లోకనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహ...
మరింత సమాచారంరాష్ట్రంలో వైసిపి అధికారం చేపట్టాక అభివృద్ధి శూన్యం అని అమలాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. గురువారం అల్లవరం మండలంలోని మొగళ్ళమూరులో నిర్వహించిన ఇదేమి...
మరింత సమాచారంమైదుకూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో గురువారం ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైదుకూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి పుట్టా సుధాకర్ యాదవ్ హాజరైయ్యారు. ఈ...
మరింత సమాచారంఇప్పటి వరకు నడిచిన దూరం 1059.7 కి.మీ. ఈరోజు నడిచిన దూరం 13.6 కి.మీ. 83వ రోజు (28-4-2023) యువగళం వివరాలు: ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు...
మరింత సమాచారంహాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచలేదని, వసతి దీవెన పేరుతో మళ్లీ బటన్ నొక్కుడు కార్యక్రమం చేపట్టి ప్రజల్ని మోసం చేశారని...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.