Telugu Desam

ముఖ్య వార్తలు

ఆలోచనా వైవిధ్యం

అమరావతి: ఏపీ చరిత్రలో సోమవారం రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ జరిగింది. ఒకే ఒక్క రోజులో 95.02 శాతం మేర లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం పింఛన్లను పంపిణీ...

మరింత సమాచారం
కలిసి చర్చించుకుందాం

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల పరస్పర ప్రయోజనాల కోసం కలిసి చర్చించుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు....

మరింత సమాచారం
కానిస్టేబుల్‌పై చర్య తీసుకోవడం దారుణం

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 4న ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ...

మరింత సమాచారం
మీ కష్టాలు చూసి చలించిపోయా

అందుకే పింఛన్‌ పెంపు ఏప్రిల్‌ నుంచే వర్తింపజేశా ఆర్థిక సమస్యలున్నా పింఛన్‌ పెంపుపై నిర్ణయం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రథమ కర్తవ్యం రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు...

మరింత సమాచారం
ఆపన్నులకు అండగా మంత్రి లోకేష్‌ ‘ప్రజాదర్బార్‌’

అమరావతి(చైతన్యరథం): కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచేందుకు యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ చేపట్టిన ‘ప్రజాదర్బార్‌’ కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరి...

మరింత సమాచారం
పోలవరానికి జగనే శాపం

ప్రాజెక్ట్‌ విధ్వంసంతో రాష్ట్రానికి ద్రోహం జగన్‌ మూర్ఖపు నిర్ణయాల వల్లనే దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ జగన్‌ అసమర్థత, అహంకారం, దుస్సాహసంతో ప్రమాదంలో ప్రాజెక్టు మనుగడ ఏజెన్సీలను మార్చొద్దన్న...

మరింత సమాచారం
పోలవరం విధ్వంసంతో జగన్‌ రాష్ట్రానికి ద్రోహం చేశాడు

జగన్‌ మూర?పు నిర్ణయాల వల్లనే డయాఫ్రం వాల్‌ దెబ్బతింది జగన్‌ అసమర్థత, అహంకారం, దుస్సాహసం వల్ల ప్రాజెక్టు మనుగడే ప్రమాదంలో పడిరది ఏజెన్సీలను మార్చొద్దని పీపీఏ చేసిన...

మరింత సమాచారం
ఏడాదిలోగా ఉన్నత విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన

ఏడాదిలోగా ఉన్నత విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన అధికారులతో సమీక్షలో మంత్రి లోకేష్‌ వెల్లడి యూనివర్సిటీల ర్యాంకింగ్‌ మెరుగుదలకు పటిష్ట ప్రణాళిక విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలపై మంత్రి ఆరా...

మరింత సమాచారం
ఐదేళ్లలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారు

పోలీసుల పనితీరులో మార్పు తెస్తాం రెడ్‌బుక్‌ అనేది కక్ష సాధింపుల కోసం కాదు నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చట్టప్రకారం చర్యలు ప్రజల భాగస్వామ్యంతో గంజాయిని అరికడతాం హోం...

మరింత సమాచారం
జూలై 1 న ఇంటివద్దే పింఛన్ల పంపిణీ

ఒక్క రోజులోనే పంపిణీ పూర్తికావాలి 65,18,496 మంది లబ్ధిదారులకు రూ.4,399.89 కోట్ల పంపిణీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 కే పంపిణీ ప్రారంభించాలి ఒక్కొక్క...

మరింత సమాచారం
Page 282 of 484 1 281 282 283 484

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist