Telugu Desam

తాజా సంఘటనలు

మంత్రి రజని రూ.6.5 కోట్లు తీసుకుంది

సజ్జలకు చెబితే రూ.3 కోట్లు వెనక్కి ఇప్పించారు మిగతా డబ్బు ఇవ్వకుండా మంత్రి రజని మోసం చేసింది చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్త రాజేష్‌నాయుడు ఆరోపణ చిలకలూరిపేట: మంత్రి...

మరింత సమాచారం
గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారం

7న ప్రమాదం జరిగితే పట్టించుకోలేదు ఆమె చనిపోగానే శవరాజకీయం మెదలెట్టారు వైసీపీకి బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శ అమరావతి: తెనాలిలో...

మరింత సమాచారం
జనం దృష్టి మళ్లించేందుకే..చంద్రబాబుపై తప్పుడు కేసులు

సిద్ధం సభ తుస్సుమనడంతో దిక్కుతోచని స్థితిలో జగన్‌ అందుకే అసైన్డ్‌ భూములపై సీఐడీ తప్పుడు కేసు దళితుల అసైన్డ్‌ భూములు దోచుకున్నది జగన్‌ కుటుంబమే ధ్వజమెత్తిన తెలుగురైతు...

మరింత సమాచారం

ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం చట్టవ్యతిరేకం జగన్‌ చూపించిన తప్పుడు దారిలోనే ఉద్యోగులు కూడా.. అప్పుడే ప్రలోభాలు, తాయిలాల ఎర వేస్తున్న వైసీపీ నాయకులు మతం...

మరింత సమాచారం
నరసరావుపేటలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు

నర్సారావుపేట, చైతన్యరథం: నరసరావుపేట పట్టణంలో స్థానిక 05 వార్డ్‌ క్రిస్టియన్‌ పాలెంలో టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి దాడులకు తెగపడ్డారు. మంగళవారం సాయంత్రం నరసరావుపేట నియోజకవర్గ...

మరింత సమాచారం
ప్రతి ఓటూ.. ప్రతి సీటూ ముఖ్యమే

టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న 56 వేలమంది కార్యకర్తలు, నాయకులు పొత్తు ప్రయోజనాలు, లక్ష్యాలు వివరించిన చంద్రబాబు రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మూడుపార్టీల పొత్తు అని స్పష్టీకరణ ఎన్నికల సన్నద్ధత,...

మరింత సమాచారం
చిలకలూరిపేట సభకు..నేటి ఉదయం భూమిపూజ

నవశకానికి నాంది పలికేలా భారీగా సభ రాతియుగం నుండి రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించేందుకే మూడు పార్టీల పొత్తు 2014 ఎన్నికల ఫలితాన్ని తిరగరాసేలా ఏపీలో మళ్లీ...

మరింత సమాచారం
జగన్‌ను దించేస్తేనే బీసీలకు స్వేచ్ఛ

అమరావతి, చైతన్యరథం: ఈనెల 17వ తేదీన చిలకలూరిపేట వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి గా నిర్వహిస్తున్న బహిరంగసభకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డీజీపీకి...

మరింత సమాచారం
పార్టీ కేడర్‌లో జోష్‌ నింపిన నారా లోకేష్

అనంతపురం (చైతన్యరథం): జగన్మోహన్‌ రెడ్డి అరాచకాన్ని దీటుగా ఎదుర్కొని రాబోయే ఎన్నికల్లో విజయఢంకా మోగించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్‌ చేపట్టిన శంఖారావం మలివిడత యాత్ర ఉమ్మడి...

మరింత సమాచారం
త్వరలోనే రాష్ట్రానికి మంచిరోజులు

అమరావతిని చంద్రబాబు అద్భుతనగరంగా తీర్చిదిద్దుతారు రైతుల దీక్షాశిబిరంలో ఎంపీ రఘురామ అమరావతి (చైతన్నరథం): త్వరలోనే ఆంధ్రప్రదేశ కు మంచి రోజులు వస్తాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు....

మరింత సమాచారం
Page 524 of 729 1 523 524 525 729

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist