Telugu Desam

తాజా సంఘటనలు

ప్రజల ప్రాణాలతో జగన్‌రెడ్డి గ్యాంగ్‌ చెలగాటం : పట్టాభి రామ్

.మందులు బ్యాన్‌ చేస్తామని హెచ్చరించిన యుఎస్‌ ఎఫ్‌డిఏ .అరబిందో, హెటెరో ఫార్మాలు అవినీతిమయం .కరోనా సమయంలో రెమ్డీసివర్‌తో వేలకోట్ల దోపిడీ .దొంగల బండి బండారం బయలుచేసిన పట్టాభిరామ్‌...

మరింత సమాచారం
నూత‌న వ‌ధు వ‌రుల‌ను ఆశీర్వ‌దించిన‌  నారా చంద్ర‌బాబు నాయుడు

హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కీ. శే. బుచ్చిలింగం  కుమారుడి వివాహాన్ని ఘనంగా నిర్వహించారు.  ఈ సంధర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ...

మరింత సమాచారం
మైనార్టీలను జగన్ వాడుకుని మోసం చేశారు: బొండా ఉమ

విజయవాడ: ముస్లింలకు పెద్ద పీట వేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. ఆ తర్వాత వాళ్లను వదిలేశారని టీడీపీ పొలిట్ బ్యూరో...

మరింత సమాచారం
వైసీపీ పార్టీని కబ్జా చేసిన నీచుడు జగన్ రెడ్డి : బుద్ధా వెంకన్న

విజయవాడ : మీ కోసం యుశ్రారైకాపా పార్టీ పెట్టింది శివ కుమార్.. ఆ పార్టీని కబ్జా చేసిన నీచుడు జగన్ రెడ్డి అని ట్విట్టర్ కొడాలి నాని కి...

మరింత సమాచారం
వైసిపి కి చరిత్ర లేదు : ఎంఎస్ రాజు

అనంతపురం : కొడాలి నాని గుట్కా ఎక్కువ తినడంతో నోటి క్యాన్సర్, బాడీ పార్ట్లు ఫెయిల్ అయ్యాయని టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం ఎస్ రాజు ట్విట్టర్లో...

మరింత సమాచారం
లాప్‌టాప్ పోయే.. టాబ్ అంటున్నారు…. తర్వాత చైనా మొబైల్స్ అంటారా..? :వికాస్ హరికృష్ణ

కడప: అటెండెన్స్ తదితర నిబంధనల సాకుతో 52,463 మంది తల్లులకు అమ్మఒడి డబ్బులు ఎగ్గొట్టిన జగన్ రెడ్డి... తన అవినీతి కేసుల విషయంలో కోర్టుకు అటెండ్ కాకుండా...

మరింత సమాచారం
చిత్తశుద్ధి ఉంటే వైసీపీకి రాజీనామా చేయండి : మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు: ముస్లిం పెద్దలతో సంప్రదించకుండానే దస్తగిరిస్వామి జెండాచెట్టును కూల్చివేయడం దుర్మార్గమని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. జెండా చెట్టు కూల్చి వేసిన తర్వాత...

మరింత సమాచారం

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యకక్షులు నారా చంద్రబాబు నాయుడు   ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ టీఎస్‌ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో గత...

మరింత సమాచారం

హైదరాబాద్ : పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చి, సమస్యను పరిష్కరించకుండా సన్నాహాక సమావేశాలు, కమిటీలు, సబ్‌ కమిటీలు, నివేదికలు, విధి విధానాలు......

మరింత సమాచారం
రైతులకు న్యాయం చేయకుండా పులివెందులకు వస్తే సీఎంను నిలదీస్తాం : బీటెక్ రవి

 - జులై 7, 8 తేదీలలో పులివెందులకు రానున్న సీఎం ను అడ్డుకుంటాం. - పోలీసులచే బలప్రయోగం చేయించినా.. ఎదుర్కోవడానికి సిద్ధం -రైతులకు అన్యాయం చేశారని ముఖ్యమంత్రిని...

మరింత సమాచారం
Page 788 of 791 1 787 788 789 791

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist