Telugu Desam

తాజా సంఘటనలు

 బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు :  చంద్రబాబునాయుడు

హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతి సందర్భం గా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు చేసినా.....

మరింత సమాచారం
టీడీపీ మహిళనేత వంగలపూడి అనితపై వైసీపీ నేత చంగల వెంకట్రావు వ్యాఖ్యలకు నిరసనగా తెలుగు మహిళలు ఆందోళన

అమరావతి:  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై వైసీపీ నేత  వెంకట్రావు చేసిన వ్యాఖ్యాలపై వెంటనే  చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ ఆఫీస్‌ ముట్టడికి  ప్రయత్నించిన తెలుగు...

మరింత సమాచారం
అమరావతి భూములమ్మే హక్కు సీఎంకు లేదు : మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

.స్థలాలను అమ్మకానికి పెట్టి జగన్‌ రాక్షసానందం .జీఓ ఎంఎస్‌ 390ని రద్దు చేయాలి .రైతుల త్యాగాన్ని సొమ్ము చేసుకోవాలనుకోవడం దుర్మార్గం .గ్రాఫిక్స్‌ అని చెప్పి సిగ్గులేకుండా ఎలా...

మరింత సమాచారం
వైసీపీ ప్రభుత్వంలో… పన్నుల వాతలు… పథకాలకు కోతలు! : చంద్రబాబునాయుడు

  .రాజధానిలో ఇటుక పెట్టని నీకు భూములమ్మే హక్కెక్కడిది? .ఒంటరి మహిళల పెన్షన్‌లో ఆంక్షలు అమానవీయం .పంటలబీమాలో అసలైన లబ్ధిదారులకు ప్రభుత్వం మొండిచేయి అమరావతి :  రాష్ట్రంలో...

మరింత సమాచారం
నువ్వు ముఖ్యమంతివ్రా… గేదెల కాపరివా?

పసిబిడ్డల సాక్షిగా ఏమిటా బజారు భాష? పీకడానికి ఏముంది జగన్‌రెడ్డీ నీ దగ్గర? అమరావతి:  సమస్యల చుట్టిముట్టినపుడు చేతగానివాడు ప్రయోగించే ఏకైక విద్య ఎదురుదాడి. పాలన చేతగాని...

మరింత సమాచారం
క్యాసినో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ కి లేఖ రాసిన వర్ల రామయ్య

 అమరావతి:  గుడివాడ తరహాలో ఎన్టీఆర్ జిల్లాలోని కంకిపాడులో సైతం అక్రమ క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించిన వారిపై విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాసిన...

మరింత సమాచారం
అయ్యన్నపాత్రుడు ఇంటిని కూల్చడం బలహీన వర్గాలపై దాడే

అమరావతి : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బలహీన వర్గాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి...

మరింత సమాచారం
జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతు కంట కన్నీరు : తంగిరాల సౌమ్య

నందిగామ : నందిగామ మండలంలోని ఈ క్రాఫ్ట్ నమోదులో జరిగిన అవకతవకలను మరియు  పంటబీమా రాని రైతులకు పంట బీమా వెంటనే చెల్లించాలని మాజీ శాసన సభ్యురాలు...

మరింత సమాచారం
చలో నర్సీపట్నంతో భారీగా చేరుకుంటున్న టీడీపీ శ్రేణులు

విశాఖ : అయన్న పాత్రుడి ఇంటి ప్రహారి గోడ అక్రమంగా కూల్చడంతో టీడీపీ శ్రేణులు ఛలో  నర్సీపట్నం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి  భారీగా కార్యకర్తలు, నాయకులు...

మరింత సమాచారం
పేదలకు తమ భూములను దానం చేసిన చరిత్ర అయ్యన్న కుటుంబంది: పట్టాభి

మంగళగిరి :  రాష్ట్రంలో వైసీపీ దురాగతాలు రోజురోజుకు పెరుగిపోతున్నాయి. సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నత స్థానంలో ఉన్న వారి వరకు ఎవరిని వదిలిపట్టడం లేదు. కొద్ది నెలలుగా...

మరింత సమాచారం
Page 766 of 768 1 765 766 767 768

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist