Telugu Desam

తాజా సంఘటనలు

Chandrababu naidu and Modi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బుధవారం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని అప్యాయంగా పలకరించి మాట్లాడారు. రాబోయే ఐదేళ్లూ రాష్ట్రంలో,...

మరింత సమాచారం
పన్ను ఎగవేతదారులను అరికట్టండి

ఆయన వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమే అసెంబ్లీ రూల్‌బుక్‌ చదవాలని హితవు ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించాలని సూచన అమరావతి: వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రధాన ప్రతిపక్ష...

మరింత సమాచారం
జగన్‌రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఎలా ఇస్తారు?

ఆ హోదాలేనిదే ప్రజా సమస్యలు చర్చించరా అజ్ఞానాన్ని బయటపెట్టుకొంటూ నవ్వులపాలు కావడం అలవాటైపోయింది మాజీ సీఎంపై సీ రామచంద్రయ్య విమర్శలు అమరావతి(చైతన్యరథం): ఇటీవలి ఎన్నికల్లో కేవలం 11...

మరింత సమాచారం
ఎట్టకేలకు పిన్నెల్లి అరెస్ట్‌

ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు వెంటనే నరసరావుపేటలో అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలోనే సోదరుడు వెంకట్రామిరెడ్డి నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే...

మరింత సమాచారం
ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దు!

టీచర్లపై అనవసర యాప్‌ల భారాన్ని తగ్గించండి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై నివేదిక ఇవ్వండి పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలు...

మరింత సమాచారం
నేడు రామోజీ సంస్మరణ సభ

హాజరు కానున్న సీఎం చంద్రబాబు, పలువురు ప్రముఖులు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి అమరావతి: రామోజీ గ్రూపు సంస్థల చైౖర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభ...

మరింత సమాచారం
రెండు రోజుల్లో పింఛన్ల పంపిణీ పూర్తికావాలి

అమరావతి: ఒకటి, రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో...

మరింత సమాచారం
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో కష్టాలు పడ్డారు

మీ ఆత్మస్థైర్యం ముందు నాటి ప్రభుత్వ కుట్రలు పని చేయలేదు పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులిచ్చే బాధ్యత నాది కుప్పం నియోజకవర్గ...

మరింత సమాచారం
కాలువల శివారు ప్రతి ఎకరానికీ నీరందాలి 

రైతాంగానికి మేలు జరిగేలా యుద్దప్రాతిపదికన అత్యవసర పనులు గత  ప్రభుత్వంలో సాగునీటి రంగంపై నిర్లక్ష్యం. అమరావతి,చైతన్యరథం: రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా  పంట కాలువల ...

మరింత సమాచారం
రామోజీ సంస్మరణ సభకు ఏడు వేల మందికిపైగా ప్రముఖులు

అమరావతి,చైతన్యరథం:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 27వ తేది గురువారం సాయంత్రం 4గం.ల నుండి రాత్రి 7గం.ల వరకు విజయవాడ సమీపంలోని కానూరు 100 అడుగుల రోడ్డు...

మరింత సమాచారం
Page 485 of 748 1 484 485 486 748

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist