Telugu Desam

తాజా సంఘటనలు

డ్వాక్రా పేరు చెబితే చంద్రబాబులా…స్త్రీ శక్తి పేరు చెబితే లోకేష్‌ గుర్తొస్తున్నారు

తెలుగుదేశం కుటుంబంలో ఎప్పటికీ మహిళా కార్యకర్తలు మహారాణులే దుగ్గిరాల స్త్రీశక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళల సమావేశంలో బ్రాహ్మణి బ్రాహ్మణి రాకతో పసుపుమయమైన దుగ్గిరాల దారిపొడవునా పూలవర్షంతో...

మరింత సమాచారం
ఆస్తిలో వాటా చెల్లి హక్కు..

రావులపాలెం: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని నడిపించే రిమోట్‌ ఆయన భార్య భారతి చేతిలో ఉందని పీసీసీ అధ్యక్షరాలు వైఎస్‌ షర్మిలారెడ్డి అన్నారు. రావులపాలెంలో మంగళవారం ఆమె విలేకురులతో మాట్లాడుతూ...

మరింత సమాచారం
ఆపన్నులకు దండిగా.. అభివృద్ధికి అండగా

సంక్షేమ పథకాల విస్తరణ, లబ్ధిరాశి పెంపు అభివృద్ధికి తగు ప్రాధాన్యత సంక్షేమ పథకాల్లో బీసీలకు పెద్దపీట దేశంలో మొదటిసారిగా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్యబీమా మొదటిసారిగా...

మరింత సమాచారం

 పెద్దిరెడ్డి అరాచక సామ్రాజ్యంగా పుంగనూరు ప్రతిపక్ష ప్రచార వాహనాల ధ్వంసం, కార్యకర్తలపై దాడులు నిత్యకృత్యం అక్కడి డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి పోలీసు అధికారిగా అనర్హుడు టీడీపీ ఓటర్లను బెదిరిస్తున్న...

మరింత సమాచారం
మంగళగిరిని గోల్డ్‌ హబ్‌ గా తయారుచేస్తాం

చేనేత, స్వర్ణకారులను ఆదుకుంటాం ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రోత్సాహకాలు అందిస్తామని నారా బ్రాహ్మణి భరోసా మంగళగిరి(చైతన్యరథం): స్వర్ణాభరణాల తయారీ కేంద్రంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తామని టీడీపీ యువనేత...

మరింత సమాచారం
సంపద సృష్టి ద్వారా సిసలైన సంక్షేమం

ఆదాయాలు పెంచడమెలాగో మాకు తెలుసు అమరావతి ద్వారా వచ్చే రూ. 3 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆవిరి చేసిన జగన్‌రెడ్డి ప్రజల ఆస్తులను కబళిస్తున్న జగన్‌రెడ్డి ప్రభుత్వం...

మరింత సమాచారం
వైసీపీకి మూడిoది!

జన ప్రభంజనమే కూటమి విజయ సంకేతం ఇక్కడి విజయంతో కొత్త చరిత్ర రాస్తున్నాం వైసీపీ పాలనలో ప్రజలు బతుకులు ఛిద్రం రాయలసీమకు జగన్‌ చేసిందేమీ లేదు.. జగన్‌కు...

మరింత సమాచారం
పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కుట్ర!!

సరిపడా సిబ్బందివున్నా ఇంటివద్దే ఎందుకివ్వరు? ఎన్నికల కమిషన్‌ ఆదేశాలపై అంత నిర్లక్ష్యమా? లబ్దిదారులను ఎండల్లో తిప్పి ప్రాణం తీస్తారా? పేదల ప్రాణాలతో రాజకీయం సిగ్గుచేటు జగన్‌ కుట్రలో...

మరింత సమాచారం
వైసీపీకి మూడిoది!

ఐదేళ్లు సచివాలయానికి వెళ్లని సీఎం జగనొక్కడే? రాష్ట్రంలో ప్రాజెక్టు కట్టాడా..ఉద్యోగమిచ్చాడా.? రంగుల పిచ్చోడికి జనం వెల్ల వేస్తారు.. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో భూములు కొట్టేసేయత్నం ఆరోగ్య శ్రీకి...

మరింత సమాచారం
ప్రజల ఆస్తులు కొట్టేయడానికే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌!

దుగ్గిరాల(చైతన్యరథం): ప్రజల ఆస్తులు కాజేసేందుకే రాష్ట్రంలో తరతరాల నుంచి కొనసాగుతున్న రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను తొలగించి జగన్మోహన్‌ రెడ్డి ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం తీసుకువచ్చారని యువనేత నారా లోకేష్‌...

మరింత సమాచారం
Page 507 of 744 1 506 507 508 744

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist