Telugu Desam

ముఖ్య వార్తలు

చెట్టు ఫొటోతో ఓటు!.. అపహాస్యంగా ఓటర్ల జాబితాల ప్రక్రియ: అచ్చెన్నాయుడు

వైసీపీకి అంతిమ ఘడియలు ప్రజాగ్రహాన్ని పసిగట్టే ఓటర్ల జాబితాల్లో జగన్‌రెడ్డి అక్రమాలు ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలను కలెక్టర్లు, కిందిస్థాయి అధికారులు ఖాతరు చేయడం లేదు ప్రతిపక్షాలు.. ప్రజల...

మరింత సమాచారం
బాబు ఎలా ఉన్నారు..?

విజయవాడ: టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆయన తనయుడు లోకేష్‌ వద్ద రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆరా తీశారు....

మరింత సమాచారం

హామీ ఏడాదికి 13,500.. కానీ ఇస్తున్నది 7,500 ఒక్కో రైతుకు ఐదేళ్లలో రూ.30 వేల రూపాయల నష్టం 28 లక్షల మంది రైతులు,కౌలురైతులకు పూర్తిగా ఎగనామం రైతు...

మరింత సమాచారం
పూర్తయిన చంద్రబాబు కంటి ఆపరేషన్‌

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్‌ లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది. ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా క్యాటరాక్ట్‌...

మరింత సమాచారం
మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి: ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

శ్రీకాకుళం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న నేటి తరుణంలో మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. డీప్‌...

మరింత సమాచారం
కక్ష సాధింపులు.. కేసులపై కేసులు!: నారా లోకేష్

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై తప్పుడు కేసులు టీడీపీ కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా 60వేలకు పైగా కేసులు జగన్‌ సర్కారు తప్పుడు కేసులపై న్యాయపోరాటం కొనసాగిస్తాం గవర్నర్‌ రాజ్యాంగాన్ని...

మరింత సమాచారం
దళితుల అభివృద్ధి  టీడీపీ పాలనా లో జరిగింది : టీడీపీ నేతలు

అమరావతి : దళితుల అభివృద్ధి అంతా టీడీపీ పాలనా కాలంలోనే జరిగిందని కొండెపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. చంద్రబాబు హయాంలో జిల్లా స్థాయిలో...

మరింత సమాచారం
జగన్‌రెడ్డిపాలనకు, వైసీపీికి సమాధి కడితేనే దళితులకు రక్ష: అచ్చెన్నాయుడు

అమరావతి :  దళిత సమ్మేళన సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్య క్షుడు కింజరాపు అచ్చెన్నాయడు మాట్లాడుతూ జగన్‌ రెడ్డిపాలనలో ఎప్పుడూ లేని విధంగా దళితులపై...

మరింత సమాచారం
జగన్‌ పాలనంతా దళితుల పట్ల అవమానాల పరంపర

హృదయ విదారక అవమానాలను ఎత్తి చూపిన నేతలు చంద్రబాబు హయాంలో లభించిన ఆదరణ, నేటి దుస్థితిల వెల్లడి దళితులపై వైసీపీ మూకలు మూత్రం పోయడం పట్ల తీవ్ర...

మరింత సమాచారం
పిచ్చోడి పాలన ఫలితం..ప్రజారోగ్యం గాలిలో దీపం!

అమరావతి: నాలుగున్నరేళ్ల జగన్మోహన్‌ రెడ్డి అసమర్థ పాలన రాష్ట్రప్రజలకు శాపంలా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారిందని...

మరింత సమాచారం
Page 385 of 471 1 384 385 386 471

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist