Telugu Desam

ముఖ్య వార్తలు

Chandrababu naidu and Modi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బుధవారం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని అప్యాయంగా పలకరించి మాట్లాడారు. రాబోయే ఐదేళ్లూ రాష్ట్రంలో,...

మరింత సమాచారం
పన్ను ఎగవేతదారులను అరికట్టండి

ఆయన వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమే అసెంబ్లీ రూల్‌బుక్‌ చదవాలని హితవు ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించాలని సూచన అమరావతి: వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రధాన ప్రతిపక్ష...

మరింత సమాచారం
ఎట్టకేలకు పిన్నెల్లి అరెస్ట్‌

ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు వెంటనే నరసరావుపేటలో అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలోనే సోదరుడు వెంకట్రామిరెడ్డి నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే...

మరింత సమాచారం
ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దు!

టీచర్లపై అనవసర యాప్‌ల భారాన్ని తగ్గించండి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై నివేదిక ఇవ్వండి పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలు...

మరింత సమాచారం
రెండు రోజుల్లో పింఛన్ల పంపిణీ పూర్తికావాలి

అమరావతి: ఒకటి, రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో...

మరింత సమాచారం
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో కష్టాలు పడ్డారు

మీ ఆత్మస్థైర్యం ముందు నాటి ప్రభుత్వ కుట్రలు పని చేయలేదు పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులిచ్చే బాధ్యత నాది కుప్పం నియోజకవర్గ...

మరింత సమాచారం
కాలువల శివారు ప్రతి ఎకరానికీ నీరందాలి 

రైతాంగానికి మేలు జరిగేలా యుద్దప్రాతిపదికన అత్యవసర పనులు గత  ప్రభుత్వంలో సాగునీటి రంగంపై నిర్లక్ష్యం. అమరావతి,చైతన్యరథం: రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా  పంట కాలువల ...

మరింత సమాచారం
రామోజీ సంస్మరణ సభకు ఏడు వేల మందికిపైగా ప్రముఖులు

అమరావతి,చైతన్యరథం:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 27వ తేది గురువారం సాయంత్రం 4గం.ల నుండి రాత్రి 7గం.ల వరకు విజయవాడ సమీపంలోని కానూరు 100 అడుగుల రోడ్డు...

మరింత సమాచారం
హనుమా విహారీకి తిరిగి స్వాగతం

అమరావతి, చైతన్యరథం: మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అవమానకర రీతిలో ఆంధ్రా క్రికెట్‌ జట్టు కెప్టెన్సీని వదులుకున్న టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, తెలుగు తేజం హనుమ విహారికి...

మరింత సమాచారం

నెల్లూరు, చైతన్యరథం: వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులపై సీఐడీకి ఫిర్యాదు అందింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని బట్రీనాథ్‌...

మరింత సమాచారం
Page 284 of 484 1 283 284 285 484

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist