Telugu Desam

ముఖ్య వార్తలు

రోడ్లకు తక్షణం మరమ్మతులు

రోడ్ల దుస్థితిపై ఆర్‌ అండ్‌ బీ అధికారులతో సమీక్ష వైసీపీ ప్రభుత్వం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదన్న అధికారులు బిల్లులు ఇవ్వకపోవటంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని...

మరింత సమాచారం
1995 నాటి సీఎంను చూస్తారు

అమరావతి(చైతన్యరథం): టీడీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసి ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి శనివారం...

మరింత సమాచారం
రేషన్‌ బియ్యం దందాలో ఐదుగురు ఐపీఎస్‌లు

రైతుబజార్లలో రాయితీపై బియ్యం, కందిపప్పు కౌంటర్‌ ప్రారంభించిన మంత్రి రాబోయే రోజుల్లో పంచదార, చిరుధాన్యాలు, రాగిపిండి కూడా రాయితీ ధరకు అమరావతి(చైతన్యరథం): రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులో...

మరింత సమాచారం
atchannaidu

పారదర్శక సేవలతో రైతులకు మరింత చేరువ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి సహకార సమాచారం మాసపత్రిక ఆవిష్కరించిన మంత్రి అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర వ్యాప్తంగా...

మరింత సమాచారం
నాకు ఛాలెంజ్‌ అంటే ఇష్టం!

అమరావతి: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఉండబోదని స్పష్టం చేసిన కేంద్రమంత్రి కుమారస్వామికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు....

మరింత సమాచారం
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు

విశాఖ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన.. గురువారం స్టీల్‌...

మరింత సమాచారం
వైద్య పరికరాల తయారీలో..  గ్లోబల్‌ హబ్‌గా విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌

గత ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసినా మెడ్‌టెక్‌ జోన్‌ నిలబడగలిగింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సాయం అందిస్తాం మెడ్‌టెక్‌ జోన్‌ ప్రతినిధులతో సీఎం సమావేశం మరో...

మరింత సమాచారం
రైల్వే సమస్యలు పరిష్కరించండి

హైదరాబాద్‌: ఏపీలోని పల్నాడు ప్రాంతంలో రైల్వే సమస్యల పరిష్కరించాలని దక్షిణ మధ్య (సౌత్‌ సెంట్రల్‌) రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ను నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ...

మరింత సమాచారం
అభివృద్ధి చేసి..ప్రజల రుణం తీర్చుకుంటా..!

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తైతే ప్రతి ఎకరాకు సాగునీరు పోలవరం ఎడమ కాల్వ పనులకు త్వరలోనే టెండర్లు రూ.800 కోట్లతో మొదటి దశ...

మరింత సమాచారం
ఎర్రచందనం దొంగలను వదిలేది లేదు

తిరుమల: శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని...

మరింత సమాచారం
Page 261 of 471 1 260 261 262 471

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist