Telugu Desam

ముఖ్య వార్తలు

పాఠశాలల సమగ్ర అభివృద్ధిలో..పూర్వవిద్యార్థుల భాగస్వామ్యం

ఉపాధ్యాయులకు ప్రస్తుతమున్న 45 యాప్‌ల స్థానంలో ఒకటే యాప్‌ పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్‌ మేనేజర్ల వ్యవస్థ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఒకటే డ్యాష్‌ బోర్డ్‌ పాఠశాల విద్య,...

మరింత సమాచారం
వంశీకి హై కోర్టులో చుక్కెదురు

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు అమరావతి (చైతన్యరథం): హైకోర్టులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ తగిలింది....

మరింత సమాచారం
విద్యార్థుల పట్ల బాధ్యతతో మెలగండి

అధికారులకు మంత్రి సవిత ఆదేశం కొండపి ఎంజేపీ విద్యార్థిపై వేడి పాలు పడిన ఘటనపై తీవ్ర ఆగ్రహం గురుకులం కార్యదర్శితో ఫోన్లో మాట్లాడిన మంత్రి గాయపడిన విద్యార్థికి...

మరింత సమాచారం
కార్యకర్తలే నా ప్రాణం

ఇకపై నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా వాళ్లతోనే భేటీలు తిరుపతిలో కార్యకర్తలు, నేతలతో లోకేష్‌ సమన్వయ సమావేశం ఉత్తమ పనితీరు కనబరిచిన శ్రేణులకు ప్రశంసా పత్రాలు అందజేత సమస్యలు...

మరింత సమాచారం
మహిళా వర్సిటీ ఐటి,లైఫ్‌ సైన్సెస్‌ ల్యాబ్‌లను పరిశీలించిన లోకేష్‌

తిరుపతి (చైతన్య రథం): తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఐటి, లైఫ్‌ సైన్సెస్‌ ల్యాబ్‌లను రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్‌ మంత్రి నారా లోకేష్‌ బుధవారం సందర్శించారు. ఈ...

మరింత సమాచారం
మీరు వచ్చాకే..టెన్షన్‌ ఫ్రీ ఎడ్యుకేషన్‌

మంత్రి లోకేష్‌కు మహిళా వర్సిటీ విద్యార్థినుల కృతజ్ఞతలు రీసెర్చి, ఇన్నొవేషన్స్‌పై దృష్టి పెట్టి మంచి పేరు తేవాలన్న లోకేష్‌ ఇకపై సెమిస్టర్‌ వారీగా రీయింబర్స్‌మెంట్‌ విడుదలకు హామీ...

మరింత సమాచారం
క్రీడలకూ అత్యంత ప్రాధాన్యం

అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పద్మావతి వర్సిటీలో రూ.7.5 కోట్లతో అధునాతన ఇండోర్‌ స్టేడియం ప్రారంభించిన రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్‌...

మరింత సమాచారం
ప్రకృతి సేద్యానికి విదేశీ సహకారం

దావోస్‌ చర్చల్లో భాగంగా ఏపీకి వచ్చిన అమెరికా కంపెనీలు సీఎంతో పెగాసస్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌, ప్రొడ్యూసర్స్‌ ట్రస్ట్‌ సంస్థల భేటీ రైతు సాధికార సంస్థతో కలిసి పనిచేసేందుకు...

మరింత సమాచారం
ప్రపంచానికే ఏపీ ఆదర్శం

టెక్‌ ఆధారిత ఆధ్యాత్మిక సేవపై మంత్రి లోకేష్‌ ఉద్ఘాటన ఆధ్యాత్మిక పర్యాటకంలో అగ్రగామిగా ఏపీ ఎంత టెక్నాలజీ వచ్చినా.. సమాజాన్ని నడిపేది దేవదేవుడే హారీ పోట్టర్‌, ఎవెంజర్స్‌కంటే...

మరింత సమాచారం

అమరావతి (చైతన్య రథం) ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈమేరకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌...

మరింత సమాచారం
Page 102 of 475 1 101 102 103 475

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist