Telugu Desam

తాజా సంఘటనలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు

విశాఖ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన.. గురువారం స్టీల్‌...

మరింత సమాచారం
వైద్య పరికరాల తయారీలో..  గ్లోబల్‌ హబ్‌గా విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌

గత ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసినా మెడ్‌టెక్‌ జోన్‌ నిలబడగలిగింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సాయం అందిస్తాం మెడ్‌టెక్‌ జోన్‌ ప్రతినిధులతో సీఎం సమావేశం మరో...

మరింత సమాచారం
రైల్వే సమస్యలు పరిష్కరించండి

హైదరాబాద్‌: ఏపీలోని పల్నాడు ప్రాంతంలో రైల్వే సమస్యల పరిష్కరించాలని దక్షిణ మధ్య (సౌత్‌ సెంట్రల్‌) రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ను నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ...

మరింత సమాచారం
అభివృద్ధి చేసి..ప్రజల రుణం తీర్చుకుంటా..!

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తైతే ప్రతి ఎకరాకు సాగునీరు పోలవరం ఎడమ కాల్వ పనులకు త్వరలోనే టెండర్లు రూ.800 కోట్లతో మొదటి దశ...

మరింత సమాచారం
ఎర్రచందనం దొంగలను వదిలేది లేదు

తిరుమల: శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని...

మరింత సమాచారం
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘భోగాపురం’ కీలకం

ఎయిర్‌పోర్టు నిర్మాణంతో కలిసిపోనున్న విశాఖపట్నం, విజయనగరం 2026 జూన్‌ నాటికి గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ పూర్తి ఫేజ్‌-1లో భోగాపురం వరకు బీచ్‌ రోడ్డు, ఫేజ్‌-2లో శ్రీకాకుళం, ఫేజ్‌-3లో మూలపేట...

మరింత సమాచారం
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

అమరావతి(చైతన్యరథం): అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం...

మరింత సమాచారం
ప్రజాదర్బార్‌’తో లోకేష్‌ నూతన ఒరవడి!

16వ రోజూ పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరి కష్టాన్ని వింటూ యువనేత భరోసా అమరావతి(చైతన్యరథం): సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలు, వారి సమస్యల పరిష్కారం కోసం...

మరింత సమాచారం
మత్స్యశాఖకు పూర్వ వైభవం తెస్తాం 

4 వేల వేట పడవలకు శాటిలైట్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలి మత్స్య సంపద అభివృద్ధి, ఎగుమతుల వృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి గత ప్రభుత్వంలో మత్స్యశాఖ నిర్లక్ష్యానికి గురైంది.....

మరింత సమాచారం

విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ మాజీ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌రెడ్డిపై విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ధర్మారెడ్డి,...

మరింత సమాచారం
Page 473 of 747 1 472 473 474 747

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist