Telugu Desam

తాజా సంఘటనలు

వర్షం కారణంగా గుడివాడ మహానాడు వాయిదా

గుడివాడ: గుడివాడలో బుధవారం మినీ మహానాడు నిర్వహించాలని తలపెట్టిన ప్రాంగణం వర్షం కారణంగా చిత్తడిగా మారడంతో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ కేంద్రం కార్యాలయం ప్రకటించింది....

మరింత సమాచారం
అందరూ అయిపోయారు.. పాత్రికేయులపై కూడా ప్రతాపమా?

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి రాజీవ్‌నగర్‌ వద్ద జర్నలిస్ట్‌ ఈశ్వర్‌పై వైసీపీ నేతల దాడిని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండిరచారు. ప్రతిపక్షాలు, ప్రజలు, అధికారులపై దాడులు...

మరింత సమాచారం
మద్యం డిస్టలరీలన్నీ వైసీపీ నేతలు కబ్జా! : వంగలపూడి అనిత

.కమిషన్ల కోసం అమాయకుల ప్రాణాలు తీస్తారా? .తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అమరావతి: చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు టీడీపీ హయాంలో అనుమతిచ్చిన డిస్టలరీల్లో వైసీపీ...

మరింత సమాచారం
ప్రజల ప్రాణాలతో జగన్‌రెడ్డి గ్యాంగ్‌ చెలగాటం : పట్టాభి రామ్

.మందులు బ్యాన్‌ చేస్తామని హెచ్చరించిన యుఎస్‌ ఎఫ్‌డిఏ .అరబిందో, హెటెరో ఫార్మాలు అవినీతిమయం .కరోనా సమయంలో రెమ్డీసివర్‌తో వేలకోట్ల దోపిడీ .దొంగల బండి బండారం బయలుచేసిన పట్టాభిరామ్‌...

మరింత సమాచారం
నూత‌న వ‌ధు వ‌రుల‌ను ఆశీర్వ‌దించిన‌  నారా చంద్ర‌బాబు నాయుడు

హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కీ. శే. బుచ్చిలింగం  కుమారుడి వివాహాన్ని ఘనంగా నిర్వహించారు.  ఈ సంధర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ...

మరింత సమాచారం
మైనార్టీలను జగన్ వాడుకుని మోసం చేశారు: బొండా ఉమ

విజయవాడ: ముస్లింలకు పెద్ద పీట వేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. ఆ తర్వాత వాళ్లను వదిలేశారని టీడీపీ పొలిట్ బ్యూరో...

మరింత సమాచారం
వైసీపీ పార్టీని కబ్జా చేసిన నీచుడు జగన్ రెడ్డి : బుద్ధా వెంకన్న

విజయవాడ : మీ కోసం యుశ్రారైకాపా పార్టీ పెట్టింది శివ కుమార్.. ఆ పార్టీని కబ్జా చేసిన నీచుడు జగన్ రెడ్డి అని ట్విట్టర్ కొడాలి నాని కి...

మరింత సమాచారం
వైసిపి కి చరిత్ర లేదు : ఎంఎస్ రాజు

అనంతపురం : కొడాలి నాని గుట్కా ఎక్కువ తినడంతో నోటి క్యాన్సర్, బాడీ పార్ట్లు ఫెయిల్ అయ్యాయని టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం ఎస్ రాజు ట్విట్టర్లో...

మరింత సమాచారం
లాప్‌టాప్ పోయే.. టాబ్ అంటున్నారు…. తర్వాత చైనా మొబైల్స్ అంటారా..? :వికాస్ హరికృష్ణ

కడప: అటెండెన్స్ తదితర నిబంధనల సాకుతో 52,463 మంది తల్లులకు అమ్మఒడి డబ్బులు ఎగ్గొట్టిన జగన్ రెడ్డి... తన అవినీతి కేసుల విషయంలో కోర్టుకు అటెండ్ కాకుండా...

మరింత సమాచారం
చిత్తశుద్ధి ఉంటే వైసీపీకి రాజీనామా చేయండి : మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు: ముస్లిం పెద్దలతో సంప్రదించకుండానే దస్తగిరిస్వామి జెండాచెట్టును కూల్చివేయడం దుర్మార్గమని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. జెండా చెట్టు కూల్చి వేసిన తర్వాత...

మరింత సమాచారం
Page 742 of 745 1 741 742 743 745

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist