Telugu Desam

తాజా సంఘటనలు

రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా… ఇక జొన్నగిరి

జియో మైసూర్, డెక్కన్ గోల్డ్.. రూ.405 కోట్ల పెట్టుబడి దశల వారీగా పెరగనున్న బంగారం వెలికితీత ఉత్పత్తి విలువలో రాష్ట్ర ఖజానాకు 4 శాతం రాయల్టీ గోల్డ్...

మరింత సమాచారం
గేట్లు సిద్ధం.. తుంగ‘భద్రం’

25న కొత్తగేట్లు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు 2024లో వచ్చిన వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన 19వ గేటు నిపుణుల కమిటీ సూచనతో 6 నెలల్లో రూ.51 కోట్లతో 33...

మరింత సమాచారం
కిరాణాషాపు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు

ఇకపై ప్రతినెలా ప్రధాన ప్రాజెక్టుల భూమిపూజ, ప్రారంభోత్సవాలు ఉండాలి 20లక్షల ఉద్యోగాల కల్పనపై లోకేష్ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశం అమరావతి (చైతన్య రథం): “రాష్ట్రంలో స్పీడ్...

మరింత సమాచారం
“సర్” ప్రక్రియలో పాల్గొన్న మంత్రి లోకేష్

అమరావతి (చైతన్య రథం): కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఉండవల్లిలోని...

మరింత సమాచారం
25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం

అమరావతి (చైతన్య రథం): యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి, ఆనాడు నేను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని...

మరింత సమాచారం
రూ.34వేల కోట్ల పెట్టుబడులు.. 35వేల ఉద్యోగాలు

ఏపీ కేబినెట్ చారిత్రక నిర్ణయాలు పెట్టుబడులతో ప్రగతి పథంలో ఏపీ కేబినెట్‌లో 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్ పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, డేటా సెంటర్లకు విస్తృత...

మరింత సమాచారం
ఏపీ ఉద్యోగులకు డబుల్ ధమాకా

పదవీ విరమణ వయసు 60నుంచి 62కు.. సీపీఎస్ అసోసియేషన్ హర్షం సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల ధన్యవాదాలు అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది...

మరింత సమాచారం
స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఒప్పందం 15 శాతం వృద్ధిరేటు లక్ష్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్య రథం): స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా 15...

మరింత సమాచారం
మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

అమరావతి (చైతన్య రథం): పీజీఆర్ఎస్ సహా ప్రజలనుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్...

మరింత సమాచారం
‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ

విజయవాడ (చైతన్య రథం): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి 'యోగాంద్రా' కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి...

మరింత సమాచారం
Page 1 of 772 1 2 772

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist