ఐదేళ్లలో జరిగిన నష్టం పరిశీలనకు కమిటీలు సామగ్రి దొంగలపై చర్యలు తీసుకుంటాం మంత్రి నారాయణ వెల్లడి అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అమరావతిలో పర్యటిస్తారని పురపాలకశాఖ, పట్టణాభివృద్ధిశాఖల...
మరింత సమాచారంశ్రీకాకుళం: ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని, కొన్ని శాఖల అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అధికారులపై కక్ష...
మరింత సమాచారంరేపల్లె: అఖండ మెజార్టీతో గెలిపించిన రేపల్లె నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ సందర్బంగా బాపట్ల...
మరింత సమాచారంఅమరావతి: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధోగతిపాలు చేశాడని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర...
మరింత సమాచారంఅమరావతి(చైతన్యరథం): ఆయన ఇంకా రాష్ట్ర పరిపాలన కేంద్రం సచివాలయంలో అడుగు పెట్టలేదు. అయినా మంత్రి నారా లోకేష్ తాను చేపట్టిన విద్యాశాఖలో శరవేగంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు...
మరింత సమాచారంవిద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోనూ సరికొత్త పాలసీలు ఉద్యోగాల పంటకు 100రోజుల యాక్షన్ ప్లాన్ మంత్రి బాధ్యతల స్వీకరణకు ముందే ప్రణాళికలు అమరావతి...
మరింత సమాచారంనైరాశ్యంలో ఉన్న క్యాడర్ను మభ్యపెట్టే ప్రయత్నం తద్వారా పార్టీని రక్షించుకోవాలనే తాపత్రయం అబద్ధాలు వల్లె వేయడాన్ని అలవాటుగా మార్చుకున్న జగన్రెడ్డి వైసీపీ అధ్యక్షుడిని నమ్మని ఏపీ ప్రజలు...
మరింత సమాచారంప్రాజెక్ట్ దుస్థితి బాధ, ఆవేదన, కోపాన్ని కల్గిస్తోంది. జగన్ క్షమించరాని నేరం చేశారు మూర్ఖుడి పరిపానలకు పోలవరం ఓ కేస్ స్టడీ రివర్స్ టెండరింగ్తో ప్రాజెక్ట్ కుదేలైంది...
మరింత సమాచారంధర్మారెడ్డి, కరణాకర్రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు పనులు కట్టబెట్టి దాదాపు రూ. 100 కోట్లకు పైగా కమీషన్లు కొట్టేశారు శ్రీవాణి ట్రస్ట్, సమరత సేవా ట్రస్ట్కు నిధుల...
మరింత సమాచారంమంగళగిరి(చైతన్యరథం): బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం మంగళగిరిలోని అంజుమన్- యి- హిమాయతుల్ ఇస్లాం ఈద్గాను సందర్శించారు. ముస్లిం సోదరులకు...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.