Telugu Desam

తాజా సంఘటనలు

చంద్రబాబును కలిసిన పులివెందుల నియోజకవర్గ నేతలు

.పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా కల్పించిన అధినేత అమరావతి: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో బుధవారం పులివెందుల నియోజకవర్గ నేతలు టీడీపీ...

మరింత సమాచారం
చంద్రబాబు డిల్లీ పర్యటన తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు

.నా భద్రత విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మక నిర్లక్ష్యం .పిఎసి చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ధ్వజం  అమరావతి: చంద్రబాబు ఢిల్లీ వెళ్తే తాడేపల్లి ప్యాలెస్‌ లో వణుకు మొదలైందని...

మరింత సమాచారం
కుప్పంను పులివెందుల చేస్తాననడం హాస్యాస్పదం

.ముందు పులివెందులలో బస్టాండు కట్టండి .ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి అమరావతి: జగన్‌ మోహన్‌ రెడ్డి 5 రోజుల క్రితం కుప్పం నుంచి స్థానిక నాయకులు 15...

మరింత సమాచారం
మాధవ్‌ వీడియోను ఫేక్‌గా తెల్చిన  ఎస్పీ

.ల్యాబ్‌ పంపించకుండానే ఫేక్‌ అని ఎలా నిర్థారిస్తారు? .ఆ వీడియో ఫేకో... రియలో ప్రజలే తేల్చుతారు .ఎస్పీ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు అమరావతి:...

మరింత సమాచారం
మంగళగిరిలో నేను పోటీ చేయటం అనివార్యం

.టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మంగళగిరి: కుప్పంలో చంద్రబాబునాయుడు పోటీచేయడం ఎంత నిజమో..మంగళగిరిలో తాను ఎమ్మెల్యేగా పోటీకి దిగడం కూడా అంతే నిజమని తెలుగుదేశం...

మరింత సమాచారం
అనితకు వైసిపి నేత బెదిరింపులు

విజయవాడ: విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ మహిళా హక్కుల పరిరక్షణ సమితి రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరుగుతుండగానే వైసిపి కిరాయి మూకలు ఆమెకు నేరుగా ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డాయి....

మరింత సమాచారం
ఊరికో ఆంబోతుని వదిలిన జగన్‌రెడ్డి

తప్పుడు పనులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? రాష్ట్రంలో ఆందోళనకరంగా మారిన శాంతిభద్రతలు నేను మాట్లాడితే ఎదురుదాడి చేస్తున్నారు సాక్షి గుమాస్తా నాపై విమర్శలు చేయడం విడ్డూరం వైసిపి...

మరింత సమాచారం
ఆగస్టు 15న ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా

ప్రజల మధ్య జెండా చంద్రన్న జెండా వందనం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రజలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు  మాధవ్‌ బాగోతం కంటే జగన్‌ రెడ్డి...

మరింత సమాచారం
జగన్‌ రెడ్డి అండతోనే రెచ్చిపోతున్న మృగాళ్లు

.త్వరలో డిల్లీ పెద్దల దృష్టికి మాధవ్‌ గలీజు వ్యవహారం .సలహాదారు సజ్జల దిగజారుడు వ్యాఖ్యలు .వైసిపి అనుబంధ విభాగంలా మహిళా కమిషన్‌ .మహిళలకు భరోసా ఇవ్వని జగన్‌...

మరింత సమాచారం
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

రాఫ్తాడు : వైసీపీ పాలనలో రాష్ట్రంలోని రైతాంగం అనేక ఇబ్బందులకు గురౌతున్నారని, రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అనేక మంది రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి పరిటాల...

మరింత సమాచారం
Page 711 of 725 1 710 711 712 725

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist