Telugu Desam

ముఖ్య వార్తలు

జీడీ నెల్లూరు అభివృద్ధి పూచీ నాదీ

నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు హామీ విజయవంతంగా ముగిసిన సీఎం పర్యటన జీడీ నెల్లూరు (చైతన్య రథం): చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం...

మరింత సమాచారం
పర్యాటక పెట్టుబడుల కోసం జర్మనీ పర్యటన

మార్చి 4 నుంచి ఐటీబీ బెర్లిన్‌-2025 సదస్సు అంతర్జాతీయంగా పెట్టుబడులు తీసుకొస్తాం ఏపీని ప్రపంచ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం త్వరలో మరో మూడుచోట్ల పర్యాటక సదస్సులు పర్యాటక శాఖ...

మరింత సమాచారం
panchumarthi anuradha

అబద్ధాలు మాట్లాడితే నాలుక చీరేస్తాం తప్పుడు లెక్కలతో ప్రజలను పక్కదారి పట్టిస్తారా అమరావతి, పోలవరాన్ని భ్రష్టుపట్టించింది నీతి కబుర్లా వెలిగొండను బాబు పూర్తి చేస్తే మీరు ప్రారంభించారు...

మరింత సమాచారం
నర్సింగ్‌ స్టూడెంట్స్‌కు జర్మన్‌ భాషలో శిక్షణ

స్కిల్‌ బితో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం ఏటా వెయ్యిమంది నర్సింగ్‌ విద్యార్థినులకు జర్మనీలో ఉద్యోగాలు మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో స్కిల్‌ బి అవగాహన ఒప్పందం అమరావతి (చైతన్యరథం):...

మరింత సమాచారం
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ తీరును పర్యవేక్షించిన మంత్రి లోకేష్‌

పోలింగ్‌ సరళిపై సమీక్ష ఎప్పటికప్పుడు నేతలకు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ తీరును రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ స్వయంగా పర్యవేక్షించారు....

మరింత సమాచారం
విశాఖ గీతం యూనివర్సిటీలో మార్చి 5,6 తేదీల్లో కేరీర్‌ ఫెయిర్‌

10వేల మంది యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు పోస్టర్‌ ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్‌ అమరావతి (చైతన్యరథం): విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో మార్చి 5,6 తేదీల్లో నాస్కామ్‌,...

మరింత సమాచారం
మంగళగిరిలో మల్లేశ్వర స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్‌

మంగళగిరి (చైతన్యరథం): శివరాత్రి వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రథోత్సవంలో...

మరింత సమాచారం
గ్రాడ్యుయేల్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా గెలుపు ఖాయం

అమరావతి (చైతన్యరథం): ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం ఖాయమని కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలోని...

మరింత సమాచారం
‘సూపర్‌ సిక్స్‌’ ప్రాధాన్యతగా..నేడు రాష్ట్ర బడ్జెట్‌

రూ.3.2 లక్షల కోట్లతో బడ్జెట్‌ పెట్టనున్న మంత్రి పయ్యావుల అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ పెట్టనున్న మంత్రి అచ్చెన్న ముందుగా సీఎం అధ్యక్షతన అసెంబ్లీ ఛాంబర్‌లో కేబినెట్‌ భేటీ...

మరింత సమాచారం
ప్రజాస్వామ్య దేశంలో ఓటే ఆయుధం

ఉండవల్లి (చైతన్య రథం): ప్రజాస్వామ్య దేశంలో ఓటే అతిపెద్ద ఆయుధమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అభిప్రాయాన్ని తెలపడానికి, ప్రజాస్వామ్యాన్ని చైతన్య పరచడానికి ఓటు ద్వారా అవకాశం కలుగుతుందన్నారు....

మరింత సమాచారం
Page 85 of 465 1 84 85 86 465

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist