Telugu Desam

ముఖ్య వార్తలు

దళిత ద్రోహి జగన్‌!

అంబేద్కర్‌ విగ్రహం ముసుగులో చేసిన పాపాలను కప్పెట్టుకునే ఎత్తుగడ జగన్‌ పాలనలో దళితులపై దారుణమైన దమనకాండ దళిత జాతికి చరిత్రలో ఎన్నడూ లేని నష్టం సబ్‌ప్లాన్‌ నిధులు...

మరింత సమాచారం
తెలుగోడి గుండె చప్పుడు..అన్న ఎన్టీఆర్‌!

(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి - అమరావతి) డిల్లీ పాలకుల చెంత బందీ అయిన తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని పరిరక్షించి ప్రపంచం ముందు మేం తెలుగువారమని తలెత్తుకుని తిరిగేలా చేసిన...

మరింత సమాచారం
అరాచక పాలనపై పొలికేక!

నేటినుంచి మలిదశ ‘రా కదలి రా’.. బాబు పిలుపుతో కదులుతున్న జనం వైసీపీ శ్రేణుల వెన్నులో వణుకు ఆంధ్ర అభివృద్ధికి ఇదీ రూట్‌ ప్లాన్‌ దోపిడీ పాలనపై...

మరింత సమాచారం
అంబేద్కర్‌ విగ్రహం పేరుతో వందల కోట్ల దోపిడీ

హైదరాబాద్‌లో రూ. 150 కోట్లయితే ఇక్కడ 400 కోట్లెందుకని ప్రశ్న రాజధానిలో అంబేద్కర్‌ స్మృతివనాన్ని పాడుబెట్టారని ఆవేదన అంబేద్కర్‌ విగ్రహం పెడితే దళితుల పట్ల చేసిన పాపాలన్నీ...

మరింత సమాచారం
సీజేఐ ముందుకు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌

స్కిల్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలంటూ చంద్రబాబు వేసిన ఎస్‌ఎల్‌పీపై తీర్పు చెప్పిన జస్టిస్‌ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టిన జస్టిస్‌ బోస్‌, జస్టిస్‌...

మరింత సమాచారం
జగన్‌ విధ్వంస పాలన ప్రారంభించిన అమరావతి నుంచే త్వరలో సంక్షేమ పాలన

రాజధాని రైతుల త్యాగం, పోరాటం వృధా కాదు...అమరావతే రాజధాని టీడీపీ-జనసేన ప్రభుత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతి చేసుకుందాం ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు...

మరింత సమాచారం
ఇక సమరమే!

చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌ సుదీర్ఘ భేటీి శ్రీ మరో 6 హామీలపై ఏకాభిప్రాయం తిరుపతి వేదికగా నెలాఖరులో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల తెలుగు దేశం పార్టీ అధినేత...

మరింత సమాచారం
జగన్‌ వేటు దళిత ఎమ్మెల్యేలపైనేనా : వర్ల

అమరావతి: ఏపీ ప్రభుత్వం జారీ చేస్తున్న కుల ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్‌ బొమ్మ ముద్రించటం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల...

మరింత సమాచారం
ysrcp

అమరావతి,చైతన్యరథం: వైసీపీలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్న నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల మార్పుల ప్రక్రియలో భాగంగా మూడో జాబితాను గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ప్రకటించారు....

మరింత సమాచారం
లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరిన కర్నూలు నేతలు

అమరావతి: కర్నూలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు ఉండవల్లిలో నారా లోకేష్‌ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. కర్నూలు 17వ డివిజన్‌ కార్పొరేటర్‌ కైపా పద్మాలతారెడ్డి, కేవీ...

మరింత సమాచారం
Page 357 of 471 1 356 357 358 471

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist