న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా)లో విలీనం చేయాలని దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలోని బీజేపీ ఎంపీల బృందం బుధవారం కేంద్ర ఉక్కు,...
మరింత సమాచారంప్రజాదర్బార్’ కు తరలివచ్చిన ప్రజలకు లోకేష్ భరోసా సమస్యలు విన్నవించేందుకు ఉదయం నుంచే బారులు తీరిన జనం అమరావతి(చైతన్యరథం): కష్టాల్లో ఉన్నవారికి అండగా తానున్నానంటూ సమస్యల పరిష్కారం...
మరింత సమాచారంన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బుధవారం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని అప్యాయంగా పలకరించి మాట్లాడారు. రాబోయే ఐదేళ్లూ రాష్ట్రంలో,...
మరింత సమాచారంఆయన వైసీపీ ఫ్లోర్ లీడర్ మాత్రమే అసెంబ్లీ రూల్బుక్ చదవాలని హితవు ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించాలని సూచన అమరావతి: వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రధాన ప్రతిపక్ష...
మరింత సమాచారంముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు వెంటనే నరసరావుపేటలో అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలోనే సోదరుడు వెంకట్రామిరెడ్డి నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే...
మరింత సమాచారంటీచర్లపై అనవసర యాప్ల భారాన్ని తగ్గించండి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై నివేదిక ఇవ్వండి పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలు...
మరింత సమాచారంఅమరావతి: ఒకటి, రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో...
మరింత సమాచారంమీ ఆత్మస్థైర్యం ముందు నాటి ప్రభుత్వ కుట్రలు పని చేయలేదు పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులిచ్చే బాధ్యత నాది కుప్పం నియోజకవర్గ...
మరింత సమాచారంరైతాంగానికి మేలు జరిగేలా యుద్దప్రాతిపదికన అత్యవసర పనులు గత ప్రభుత్వంలో సాగునీటి రంగంపై నిర్లక్ష్యం. అమరావతి,చైతన్యరథం: రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పంట కాలువల ...
మరింత సమాచారంఅమరావతి,చైతన్యరథం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 27వ తేది గురువారం సాయంత్రం 4గం.ల నుండి రాత్రి 7గం.ల వరకు విజయవాడ సమీపంలోని కానూరు 100 అడుగుల రోడ్డు...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.