Telugu Desam

ముఖ్య వార్తలు

హు కిల్డ్‌ బాబాయ్‌? త్వరలోనే జవాబు చెప్తా

మహిళలను ట్రోల్‌ చేస్తే కఠిన చర్యలు సీఎం చంద్రబాబు వెల్లడి అమరావతి(చైతన్యరథం): సోషల్‌ మీడియా మీద ప్రత్యేకంగా ఫోకస్‌ పెడతామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

మరింత సమాచారం
పెండింగ్‌ మెస్‌ చార్జీలు విడుదల చేస్తాం

ఎస్సీ, ఎస్టీలను మోసగించి కంసమామలా ద్రోహం చేశాడు ఉద్యోగాల ప్రమోషన్లలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించలేదు బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయకుండా మోసగించాడు ఓవర్సీస్‌ విద్యానిధి పేరు...

మరింత సమాచారం
మద్యం’ దోషులను కఠినంగా శిక్షించాలి

ఖజానాకు రూ.18 వేల కోట్లు కష్టం తప్పు చేసినవారిని వదిలేస్తే ప్రజాప్రతినిధులకు మాట్లాడే నైతిక హక్కు ఉండదు చర్యలు తీసుకోవాలన్న పలువురు ఎమ్మెల్యేలు అమరావతి (చైతన్యరథం): గత...

మరింత సమాచారం
గెలుపు ఫలాలను ప్రజలకు అందించాలి

జనం సమస్యలు పరిష్కరించాలి అందుకు కంకణబద్ధులు కావాలి కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో భువనేశ్వరి కుప్పం(చైతన్యరథం): రాజకీయాలు, వ్యాపార రంగాల్లో టీమ్‌ వర్క్‌ అనేది చాలా...

మరింత సమాచారం
ఏమిచ్చినా కుప్పం రుణం తీర్చుకోలేం

ఈ ప్రాంతాన్ని చంద్రబాబు మరింత అభివృద్ధి చేస్తారు గుడ్డనాయనిపల్లి మహిళలతో ముఖాముఖిలో భువనేశ్వరి కుప్పం (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా పక్షపాతి అని ఆయన సతీమణి నారా...

మరింత సమాచారం
చెత్తతో సంపద సృష్టిద్దాం…

అమరావతి(చైతన్యరథం): సర్పంచులను నామ మాత్రం చేసిన గత పాలకులు, వారి అనుచరులు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, కచ్చితంగా తిరిగి పంచాయతీలను బలోపేతం చేస్తామని ఉప ముఖ్యమంత్రి,...

మరింత సమాచారం
భూములు దోచుకునేందుకు తెచ్చిన చట్టం ఇది అందుకే రద్దు చేస్తున్నాం

అమరావతి(చైతన్యరథం): ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేసే బిల్లును మంత్రి అనగాని సత్యప్రసాద్‌ బుధవారం శాసనసభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూమి...

మరింత సమాచారం

పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్‌సీ చైర్మన్‌గా, ఏడుగురు సభ్యులతో ఏర్పాటు పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలనే విషయంపై అధ్యయనం 9 అంశాలను పరిశీలించనున్న కమిటీ నివేదికకు నెల రోజుల...

మరింత సమాచారం
ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం

మండలిలో స్పష్టం చేసిన మంత్రి లోకేష్‌ విధివిధానాలు రూపొందిస్తున్నామని వెల్లడి అమరావతి(చైతన్యరథం): ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం వర్తిస్తుందని విద్య, ఐటీశాఖల...

మరింత సమాచారం
ఓపికగా సమస్యలు విని..వినతులు స్వీకరించిన భువనమ్మ

అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి కుప్పం సెగ్మెంట్‌ నాలుగు రోజులు పర్యటనలో భాగంగా తొలిరోజు పర్యటన ఉత్సాహంగా సాగింది. ఉదయం బెంగళూరు...

మరింత సమాచారం
Page 253 of 471 1 252 253 254 471

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist