Telugu Desam

ముఖ్య వార్తలు

కూటమి ప్రభుత్వం వచ్చాక..లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి

వచ్చే మార్చిలోగా మరో 50 వేలు పూర్తిచేయాలి పూర్తయిన ఇళ్లకు త్వరలో గృహప్రవేశాలు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు సమీక్షలో మంత్రి పార్థసారథి అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో...

మరింత సమాచారం
ఫిబ్రవరి 1 నుండి..భూముల రిజిస్ట్రేషన్‌ విలువలు పెంపు

గ్రోత్‌ కారిడార్ల ఆధారంగానే పెంపుదల సగటున 15 నుండి 20 శాతం వరకు పెరుగుదల చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో తగ్గింపు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, స్టాంప్స్‌...

మరింత సమాచారం
ఇప్పటికీ పీడిస్తున్న గత ప్రభుత్వ పాపాలు

పేర్ని తప్పులే ఆయన కుటుంబసభ్యులను రోడ్డుకు లాగాయి ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోడౌన్‌ పెట్టించి, సెంటిమెంట్‌ డ్రామాలు వైసీపీ పాలనమీద కూటమి పాలన వంద రెట్లు మేలు...

మరింత సమాచారం
మాటిచ్చారు.. నెరవేర్చారు

ఆరు నెలల్లో గుడిసెనుంచి పక్కా ఇంటికి.. సీఎం పెద్దమనసుతో పేద కుటుంబంలో ఆనందం తాడేపల్లి (చైతన్య రథం): పూరి గుడిసెలో ఉన్న కుటుంబాన్ని చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి...

మరింత సమాచారం
బనకచర్ల.. ఓ గేమ్‌ ఛేంజర్‌!

గోదావరి జలాలతో తెలుగుతల్లికి జలహారతి చరిత్ర తిరగరాసే ప్రాజెక్టు నా ఆశయం.. మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు మూడు నెలల్లో డీపీఆర్‌, టెండర్లు.. హైబ్రీడ్‌ విధానంలోనూ నిధుల...

మరింత సమాచారం
ప్రజల మాటే ప్రభుత్వ బాట!

ప్రజాభిప్రాయం మేరకే రాష్ట్రంలో పాలన అధికారులు తమ పనితీరుతో మెప్పించాలి ఆర్టీజీఎస్‌ సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్య రథం): ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో...

మరింత సమాచారం
2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి

రాష్ట్రానికి మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు క్లీన్‌ ఎనర్జీ పాలసీతో క్యూ కడుతున్న సంస్థలు ‘ఎస్‌ఐపీబీ’లో ప్రాజెక్టులను ఆమోదించిన సీఎం చంద్రబాబు అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో...

మరింత సమాచారం
విశాఖ నగర అభివృద్ధి ప్రణాళికలో అక్రమాలు

విజయసాయిరెడ్డి, అనుచరుల హస్తం విచారణ జరిపిస్తే వెలుగులోకి వాస్తవాలు ప్రజావినతుల కార్యక్రమంలో ఫిర్యాదు వైసీపీ నేతల భూ కబ్జాలపైనే అర్జీలు రీసర్వేలో ఒకరి భూమిని మరొకరికి కబ్జాకోరులకు...

మరింత సమాచారం
ఇక వితంతువులకు నేరుగా పెన్షన్లు

భర్త చనిపోయిన నెల నుంచే అమలు స్పౌజ్‌ కేటగిరీ కింద 5,402 మంది ఎంపిక ఆరేడు నెలలకు ఎంపిక చేసే ధోరణికి స్వస్తి రెండు,మూడు నెలలకోసారి తీసుకునే...

మరింత సమాచారం
గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్దపీట

కాకినాడ (చైతన్యరథం): కాకినాడ తీరంలో కాలుష్యకారక దుర్గంధం వెలువరిస్తున్న పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (పీసీబీ) అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆదేశించారు....

మరింత సమాచారం
Page 135 of 474 1 134 135 136 474

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist