Telugu Desam

తాజా సంఘటనలు

నేటి తరానికి ఆదర్శం కలాం

అమరావతి: నిరుపేద కుటుంబంలో పుట్టి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన అబ్దుల్‌ కలాం నేటితరం యువతకు మార్గదర్శిగా నిలుస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కొనియాడారు. మంగళగిరిలోని...

మరింత సమాచారం
యువతను మోసం చేసిన జగన్ రెడ్డి

తిరుపతి : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జాబు ఎక్కడా... అని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ప్రశ్నించారు. యువతను మోసం చేసిన...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి క్లీన్‌ బౌల్డ్‌

.దశలవారీగా జగన్‌ అవినీతి బట్టబయలు చేస్తాం .ఒక్కొక ఇంటిపై ఏటా రూ.1.08లక్షల భారం .జగన్‌ రెడ్డి పాలనలో చితికిన చేనేతల బతుకులు .మంగళగిరి బాదుడే బాదుడేలో యువనేత...

మరింత సమాచారం
పన్నుల భారంతో ప్రజల నడ్డి విరుస్తున్న జగన్ రెడ్డి

డోన్‌: జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెంచిన పన్నులను నిరసిస్తూ డోన్‌ పట్టణంలోని 32వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే...

మరింత సమాచారం
ఐ- టీడీపీ నాయకుడిపై వైసీపీ నేతల దాడి

అనంతపురం: రాష్ట్రంలో వైసీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు, సానుభూతిపరులపై దాడులే లక్ష్యంగా వైసీపీ రౌడీ మూక దాడులు చేస్తోంది. తాజాగా అనంతపురం...

మరింత సమాచారం
పోలీసుల తీరుపై పల్నాడు ఎస్సీసెల్‌ నేతల ఆగ్రహం

నరసరావుపేట: దళిత గర్జనకు వెళ్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని పల్నాడు జిల్లా టీడీపీ ఎస్సీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. టిడిపి ఎస్సీ సెల్‌...

మరింత సమాచారం
జగన్‌ మోసం రెడ్డి ఒక పెత్తందారు

.దళితుల దమనకాండ సాధించడమే వైసీపీ సిద్ధాంతమా ? .మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ రూరల్‌: సీఎం జగన్‌ రెడ్డి ఒక పెత్తందారులా... నియంతలా వ్యవహరిస్తున్నాడని మాజీ...

మరింత సమాచారం
విలేకరులపై తప్పుడు కేసులు పెడుతున్న వైసీపీ ప్రభుత్వం

అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న విలేకరులపై కేసులు పెట్టడం వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు పరాకాష్ఠ అని అనంతపురం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు విమర్శించారు. స్థానిక ఎన్టీఆర్‌...

మరింత సమాచారం
సీఎం జగన్‌రెడ్డి ఓ దళిత ద్రోహి : చదలవాడ అరవింద్ బాబు

నరసరావుపేట: వైసీపీ పాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న...

మరింత సమాచారం
నారా లోకేశ్‌తో జ్యోతుల నవీన్‌ భేటీ

కాకినాడ: అమరావతిలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కాకినాడ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ...

మరింత సమాచారం
Page 712 of 721 1 711 712 713 721

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist