Telugu Desam

తాజా సంఘటనలు

చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరికలు

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు టీడీపీలో చేరారు. పార్టీ జాతీయ కార్యాల యంలో గురువారం రైల్వేకోడూరు వైసీపీ...

మరింత సమాచారం
ఎన్టీఆర్‌ ఆశయమైన పేదరికం లేని సమాజం సాధిస్తాం

నిమ్మకూరులో చంద్రబాబునాయుడు పేదలను ఆదుకునేందుకు వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమం గ్రామాల అభివృద్ది కోసం పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి ప్రజలు ` ప్రభుత్వం - ప్రైవేటు...

మరింత సమాచారం
మంగళగిరిని  అభివృద్ధి పట్టాలెక్కిద్దాం…!

ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న యువనేత లోకేష్‌ భేటీలు మంగళగిరి: అన్ని అవకాశాలున్నప్పటికీ కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేని మంగళగిరిని...

మరింత సమాచారం
అరాచక పాలనపై పొలికేక!

నేటినుంచి మలిదశ ‘రా కదలి రా’.. బాబు పిలుపుతో కదులుతున్న జనం వైసీపీ శ్రేణుల వెన్నులో వణుకు ఆంధ్ర అభివృద్ధికి ఇదీ రూట్‌ ప్లాన్‌ దోపిడీ పాలనపై...

మరింత సమాచారం
అంబేద్కర్‌ విగ్రహం పేరుతో వందల కోట్ల దోపిడీ

హైదరాబాద్‌లో రూ. 150 కోట్లయితే ఇక్కడ 400 కోట్లెందుకని ప్రశ్న రాజధానిలో అంబేద్కర్‌ స్మృతివనాన్ని పాడుబెట్టారని ఆవేదన అంబేద్కర్‌ విగ్రహం పెడితే దళితుల పట్ల చేసిన పాపాలన్నీ...

మరింత సమాచారం
గిరిజనుల ప్రాణాలతో చెలగాటం

గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానని ఆవేదన బాలింతను, చిన్నారిని ఆసుపత్రికి డోలీపై మోసుకురావాల్సి వచ్చిందన్న చంద్రబాబు మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం కనికరించకపోతే...

మరింత సమాచారం
గాలి కబుర్ల జగన్‌ దీనికేం చెబుతాడు: లోకేష్‌

భార్య మృతదేహం తరలింపునకు గంగులు పడ్డ అవస్థలు తీవ్రంగా కలచివేశాయి గిరిజన బిడ్డలకు వైద్యం ఎలాగూ అందించలేరు కనీసం మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లు కూడా చేయలేరా? అసమర్థుడి...

మరింత సమాచారం
రాష్ట్రానికే మణిహారంగా మంగళగిరిని తీర్చిదిద్దుతా!

అందరం కలిసి నడిస్తే అభివృద్ధి సాధ్యమన్న లోకేష్‌ మంగళగిరి ప్రముఖులతో కొనసాగుతున్న యువనేత వరుస భేటీలు అందరం కలిసి నడిస్తే అభివృద్ధి సాధ్యమన్న లోకేష్‌ మంగళగిరి ప్రముఖులతో...

మరింత సమాచారం
నువ్వు వైసీపీ కార్యకర్తవా? 

తనకు తాను సీజేఐలా భావిస్తున్నాడని వ్యాఖ్య సుప్రీం తీర్పుపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న నీలిమీడియా ఈ తీర్పు పాక్షిక విజయంగా భావిస్తున్నాం చంద్రబాబుపై మోపినవి నిరాధార ఆరోపణలు...

మరింత సమాచారం
సుప్రీం తీర్పుకూ వైసీపీ నేతల వక్రభాష్యం

అమరావతి: అబద్ధాలు, అసత్య ప్రచారాలే అజెండాగా వైసీపీ నేతలు, మంత్రులు పనిచేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజ రాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయ ప్రయో జనాల...

మరింత సమాచారం
Page 564 of 728 1 563 564 565 728

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist