Telugu Desam

తాజా సంఘటనలు

అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత

అమరావతి,చైతన్యరథం: అధికారాన్ని అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చర్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఆ పార్టీ కార్యాలయాలను అనుతులు లేకుండానే నిర్మించారనే విషయం...

మరింత సమాచారం
చంద్రబాబులా 18 గంటలు పనిచేస్తా: రేవంత్‌

హైదరాబాద్‌: ఇప్పటి వరకు రోజుకు 12 గంటలు పనిచేస్తే చాలనుకునేవాడినని, అయితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడాలంటే ఇకపై రోజుకు 18 గంటలు పనిచేయాల్సి...

మరింత సమాచారం
ప్రజాదర్బార్‌కు వినతులు వెల్లువ

అమరావతి(చైతన్యరథం): మంగళగిరి నియోజకవర్గ ప్రజలకోసం మంత్రి నారా లోకేష్‌ ప్రారంభించిన ప్రజాదర్బార్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా...

మరింత సమాచారం
ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వాలి

ఢిల్లీ: రాష్ట్ర విభజన వల్ల వచ్చిన ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి, గడిచిన ఐదేళ్లలో జరిగిన ఆర్థిక పరమైన తప్పులను సరిదిద్దేందుకు కేంద్రం సహకరించాలని ఏపీ ఆర్థిక శాఖ...

మరింత సమాచారం
యువతిపై హత్యపై చంద్రబాబు సీరియస్‌

మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేయాలని డీజీపీకి ఆదేశం శాంతి, భద్రతలు తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టీకరణ బాపట్ల: బాపట్ల...

మరింత సమాచారం
ఐదేళ్ల వైసీపీ అవినీతిపై విచారణ జరిపించాలి

అమరావతి: ఐదేళ్లుగా ఈ అసెంబ్లీ వైపే రాలేదని.. ఇప్పుడు అతి పెద్ద విజయంతో వచ్చామని బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో ఎంపీ సీఎం...

మరింత సమాచారం
సీజనల్‌ వ్యాధులను కట్టడి చేయండి

అమరావతి: సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్‌ వ్యాధుల కట్టడిపై అసెంబ్లీ...

మరింత సమాచారం
ఇది మరపురాని ఘట్టం

అమరావతి: మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టి శాసనసభ్యుడిగా ప్రమాణం చేయడం తన జీవితంలో మరపురాని ఘట్టం. అని రాష్ట్ర విద్యా, ఐటి, ఎలక్ట్రానిక్స్‌...

మరింత సమాచారం
varla ramaiah

అమరావతి: రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐడి అధికారులు...అనంతపురం జిల్లా విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిగా ఉన్న మునిరామయ్య...

మరింత సమాచారం
నిజం గెలిచింది..ప్రజాస్వామ్యం నిలిచింది

అమరావతి: నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేర్కొన్నారు. ప్రజలకు ప్రణామం అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌...

మరింత సమాచారం
Page 475 of 733 1 474 475 476 733

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist