Telugu Desam

తాజా సంఘటనలు

మాటతప్పిన జగన్‌రెడ్డి

.కమీషన్లకు కక్కుర్తిపడి 106 కల్తీ బ్రాండ్ల విక్రయం .తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.25వేల కోట్లు ముడుపులు .తాగుబోతులని తాకట్టు పెట్టి రూ.33 వేల కోట్ల అప్పు .840 బార్లకు...

మరింత సమాచారం
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత మృతి

.పార్టీకి తీరని లోటన్న చంద్రబాబు, లోకేష్‌, అచ్చెన్నాయుడు .తూర్పుగోదావరిలో పెద్దదిక్కును కోల్పోయాం .పార్టీ సీనియర్‌ నేతలు యనమల, నెహ్రూ, రాజప్ప సంతాపం అనపర్తి: తెలుగుదేశం పార్టీ సీనియర్‌...

మరింత సమాచారం
ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి హఠాన్మరణం

.చంద్రబాబు, లోకేష్‌, బాలకృష్ణతో సహా పలువురి సంతాపం హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (52) హఠాన్మరణం చెందారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉమా మహేశ్వరి కన్నుమూశారు. కొంతకాలంగా...

మరింత సమాచారం
బాధలు చెప్పినా మహిళలను గెంటేస్తారా?

అమరావతి: గోదావరి వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు మానవతా హృదయంతో సాయం చేయాల్సింది పోయి, వాళ్ళ కష్టాలను నాతో చెప్పుకున్నందుకు బెదిరిస్తారా అని తెలుగుదేశం పార్టీ అధినేత...

మరింత సమాచారం
సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలి

అమరావతి: ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయని, దాతలు ముందుకు వచ్చి వదర బాధితులకు సహాయం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు...

మరింత సమాచారం
 ప్రజా సమస్యలు పరిష్కరించండి : శ్రీరామ్

 .కుంటి సాకులతో నేతన్న నేస్తం పథకం అందకుండా చేస్తున్నారు  .ధర్మవరంలో పరిస్థితులపై పరిటాల శ్రీరామ్‌ ఆగ్రహం ధర్మవరం: అర్హులైన వారికి నేతన్న నేస్తం అందించాలని శ్రీ సత్యసాయి...

మరింత సమాచారం
గడపగడపను మోసం చేసిన క‌డ‌ప జ‌గ‌న్ – కొల్లు రవీంద్ర

మ‌చిలీప‌ట్నం: రాష్ట్రంలో ప్రతి గడపను జగన్ రెడ్డి మోసం చేశాడని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మ‌చిలీప‌ట్నంలో నేటినుండి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని 25వ డివిజ‌న్‌లో...

మరింత సమాచారం
బాదుడుతో రాష్ట్ర ప్రజల బతుకులు బుగ్గి

కోడుమూరు: జగన్ సర్కార్ జె - ట్యాక్స్ బాదుడుతో రాష్ట్ర ప్రజల బతుకులు బుగ్గి పాలయ్యాయని... కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. పెట్రోల్,...

మరింత సమాచారం
బటన్‌ నొక్కిన ప్రతిసారి సాక్షి పేపర్లో పెద్ద ప్రకటన

.పేపర్లో ప్రకటనల కోసం చేయూత పథకాన్ని నాలుగైదుగా విడగొట్టారు .కాపులను అనేక విధాలా మోసం చేశారు .45 ఏళ్లు దాటిన మహిళలకు పెన్షన్‌ రూ.3 వేల హామీ...

మరింత సమాచారం
వైసీపీ పాలనలో ప్రజల జీవితాలు తారుమారు

ఏలూరు: రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జ‌ల జీవితాలు తారుమారు అయ్యాయ‌ని ఏలూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ క‌న్వీన‌ర్ బ‌డేటి చంటి ఆరోపించారు. ప్రభుత్వ...

మరింత సమాచారం
Page 654 of 666 1 653 654 655 666

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist