Telugu Desam

తాజా సంఘటనలు

గుంటూరు కార్మికశాఖ బదిలీల్లో అవినీతి

.మంత్రి గుమ్మనూరు జయరాం జోక్యం .కమిషనర్‌, జాయింట్‌ కమిషనర్‌ ఒకే రోజు వేర్వేరు ఉత్తర్వులు .విచారణ కోరుతూ సీఎస్‌కు టీడీపీ ప్రధానకార్యదర్శి వర్ల రామయ్య లేఖ అమరావతి:...

మరింత సమాచారం
చంద్రబాబుకే ఓటేస్తా!

కర్నూలు: ‘గడప గడప మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని 17వ వార్డులో పర్యటించిన వైకాపా ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డికి ఓ వృద్ధురాలు...

మరింత సమాచారం
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : చంద్రబాబునాయుడు

ఇంత వరకు ఇవ్వని నిత్యావసరాలు అరకొర పునరావాస కేంద్రాల్లో కాలంవెళ్లదీసిన బాధితులు రైతులకు నష్టపరిహారం ఇవ్వండి ముంపు బారిన పడిన ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వండి...

మరింత సమాచారం
గుంటూరు అన్నక్యాంటిన్‌లో నారా రోహిత్ జన్మదిన వేడుకలు

గుంటూరు : గుంటూరు ఆర్టీవో ఆఫీస్ దగ్గర ఉన్న అన్నక్యాంటిన్ లో ప్రముఖ సినీహీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక...

మరింత సమాచారం
పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినా ఏజెన్సీని మార్చడం పెద్దతప్పు : మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

నిధుల కొరత, ప్లానింగ్ లేకపోవడం, రివర్స్ డ్రామాల వల్ల తీవ్రజాప్యం చంద్రబాబు హయాంలో రూ.10,584కోట్ల ఖర్చు, 72శాతం పూర్తి జగన్‌రెడ్డి హయాంలో 37 నెలల్లో రూ.2,742 కోట్ల...

మరింత సమాచారం
ఐఐటీ రిపోర్టు కూడా చంద్రబాబే ఇచ్చారా..?

మూడేళ్లక్రితం కల్లబొల్లి కబుర్లు, అడ్డగోలు హామీలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్న ఆయుధం ఎదురుదాడి. క్విడ్...

మరింత సమాచారం
జగన్ రెడ్డీ…పోలవరంపై ఇప్పుడేం చెబుతావ్?

కేంద్రంనుంచి నిపుణులవరకు తప్పంతా మీదేనని తేల్చారు! పోలవరం పరిహారంపై నాటి హామీలు ఏమయ్యాయి? అదాన్ డిస్టిలరీపై సమగ్ర విచారణ జరపండి! రాష్ట్రంలో బడులు మూస్తున్నారు...బార్లు తెరుస్తున్నారు! జగనన్న...

మరింత సమాచారం

జగనన్న విదేశీ విద్యాదీవెనగా మార్పు బయటపడిన జగన్ రెడ్డి నిజస్వరూపం మండిపడుతున్న ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆ మేథావి పేరునే ఉంచాలని టీడీపీ డిమాండ్ అమరావతి:  ప్రపంచ...

మరింత సమాచారం
తిరుపతి టౌన్‌ బ్యాంక్‌ ఎన్నికల్లో టీడీపీదే గెలుపు

తిరుపతి: పదేళ్ల తర్వాత జరుగుతున్న తిరుపతి టౌన్‌ బ్యాంక్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ ధీమా వ్యక్తం చేశారు....

మరింత సమాచారం
రాష్ట్రంలో ఏ రోడ్డు చూసిన గోతులే : సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు: సీఎం జగన్‌ నిర్వాహకం వల్ల రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని కర్నూలు పార్లమెంట్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. రాష్ట్రంలో ఏ...

మరింత సమాచారం
Page 236 of 244 1 235 236 237 244

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist