Telugu Desam

తాజా సంఘటనలు

ys jagan

అమరావతి, చైతన్యరథం: సీఎం జగన్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) నోటీసులు ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సభల్లో సీఎం జగన్‌ టీడీపీ అధినేత చంద్రబాబుపై...

మరింత సమాచారం
బూతులు.. దాడులు.. జగన్‌!

వైసీపీ రాజకీయ వైఖరిపై చంద్రబాబు నిప్పులు ఏపీ నిరుద్యోనికి జగన్‌ విధానాలే కారణం రాష్ట్రంలో వైసీపీ గంజాయి మొక్కలు పీకేద్దాం నదుల అనుసంధానంతో కృష్ణా డెల్టాకు మహర్దశ...

మరింత సమాచారం
ఇంటింటికీ ప్రచారంపై స్పష్టతనివ్వండి

అమరావతి, చైతన్యరథం: ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అభ్యంతరం...

మరింత సమాచారం
కోడిగుడ్డు మంత్రి..ఒక కి.మీ. రోడ్డు కూడా వేయలేకపోయాడు: పవన్‌ కళ్యాణ్‌

అనకాపల్లి,చైతన్యరథం: ‘‘అనకాపల్లి అంటే అందరికీ బెల్లం గుర్తొస్తుంది. కానీ, ఇప్పుడు అనకాపల్లి కోడి గుడ్డు పేరు వింటున్నాం. కోడి గుడ్డు పెట్టింది. ఇంకా పొదుగుతూనే ఉంది వైకాపా...

మరింత సమాచారం
అధికారంలోకి రాగానే..భూహక్కు చట్టం రద్దు

అది అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులు తాకట్టే రైతు సమస్యలపై జగన్‌కు అవగాహన లేదు కూటమి సర్కారులో ప్రతి రైతుకూ రూ.20వేలు ఏటా పెట్టుబడి సాయం సమకూరుస్తా......

మరింత సమాచారం
ప్రచారంలో ‘కోడ్‌’ ఉల్లంఘిస్తున్న జగన్‌రెడ్డి

ప్రచారంలో ‘కోడ్‌’ ఉల్లంఘిస్తున్న జగన్‌రెడ్డి చంద్రబాబుపై అసభ్య దూషణలు తగిన చర్యలు తీసుకోవాలి సీఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ అమరావతి (చైతన్యరథం): ఎన్నికల నియమావళిని...

మరింత సమాచారం
నేడు పల్నాడులో చంద్రబాబు పర్యటన

అమరావతి (చైతన్యరథం): టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం పల్నాడు జిల్లా పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. శుక్రవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో...

మరింత సమాచారం
పింఛన్‌దారుల మరణాలకు జగన్‌దే బాధ్యత

రాజకీయ స్వార్థంతో కుట్రలు చేసి వృద్ధుల ప్రాణాలు తీశారు శవాలతో నీచ రాజకీయాలు జగన్‌ నైజం అధికారంలోకి రాగానే ఇంటింటికీ రూ.4 వేల పింఛన్‌ పెంచబోయే పింఛన్‌...

మరింత సమాచారం
కష్టాల్లో తోడుగా ఉంటాం

నంద్యాల, శ్రీశైలం నియోజకవర్గాల్లో నిజం గెలవాలి ఐదు కుటుంబాలకు భువనమ్మ పరామర్శ నంద్యాల, శ్రీశైలం(చైతన్యరథం): పార్టీ అంటే ప్రాణం పెట్టే కార్యకర్తలుండటం తెలుగుదేశం పార్టీ అదృష్టమని టీడీపీ...

మరింత సమాచారం
ప్రతి ఓటూ.. ప్రతి సీటూ ముఖ్యమే

అమరావతి(చైతన్యరథం): తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌, యాంకర్‌, రచయిత శాంతిస్వరూప్‌ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగు దూరదర్శన్‌లో వార్తలు అనగానే మొదటగా...

మరింత సమాచారం
Page 511 of 734 1 510 511 512 734

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist