ఇప్పటి వరకు నడిచిన దూరం – 1119.7 కి.మీ. ఈరోజు నడిచిన దూరం – 16.9 కి.మీ. 88వరోజు (3-5-2023) యువగళం వివరాలు కోడుమూరు అసెంబ్లీ...
మరింత సమాచారంఅకారణంగా రజనీకాంత్ పై విమర్శలే అందుకు నిదర్శనం చంద్రబాబుపై తన అభిప్రాయం మారదన్న రజనీకాంత్ సంయమనం పాటించాలని అభిమాన సంఘాలకు సూచన ఎవరెన్ని విమర్శలు చేసినా స్పందించనని...
మరింత సమాచారంపేదల గొంతుక విన్పించేందుకే యువగళం రూ.లక్ష కోట్ల సీక్రెట్ ఏమిటో ప్రజలకు చెప్పు అనగనగా ఒక జగన్నాథం. నిజంగా అనాధేనా? రజనీకాంత్ చూసి ప్యాంటు తడుపుకుంటున్నారు! కోడుమూరు...
మరింత సమాచారంటిడిపి ప్రభుత్వం వచ్చాక అలువాల వాగువద్ద హైలెవల్ బ్రిడ్జి, రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి రాగానే పరిశ్రమలు ఏర్పాటుచేసి నిరుద్యోగ యువత వలసలను నివారిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రసందర్భంగా...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి వచ్చాక వాస్తవ భూ అనుభవదారులను గుర్తించి భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. భూఆక్రమణల దారులపై ఉక్కుపాదం మోపి, రైతుల భూములకు రక్షణ...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి రాగానే మోటార్ల ద్వారా హంద్రీనీవా నుండి వేముగోడుకు మంచినీరు అందిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి వచ్చాక ఆర్ డిఎస్ కుడికాల్వ, ఎల్ఎల్ సి ఆధునీకరణ పనులు పూర్తిచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు....
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి వచ్చాక ఉల్లిరైతులను ఆదుకుంటాం. ప్రతి పంటకు కనీస మద్దతు ధర అందిస్తాం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు....
మరింత సమాచారంగాజులదిన్నె ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు అండగా నిలుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం గాజులదీన్నే ప్రాజెక్ట్...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.